NewsOrbit

Tag : cij ranjan gogoi

టాప్ స్టోరీస్

అయోధ్య కేసు:సుప్రీంలో హైడ్రామా

sharma somaraju
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం చివరి రోజు విచారణ సందర్భంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం నుండే కోర్టు హాలులో నాటకీయ పరిణామాలు జరిగాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది...
టాప్ స్టోరీస్

అమరావతిలో హైకోర్టు ఉంటుందా? ఊడుతుందా!?

sharma somaraju
అమరావతి: అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటైన అయిదేళ్ళ తరువాత కూడా హైకోర్టు అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని మధ్య కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తుండగా రాయలసీమ...
టాప్ స్టోరీస్

ఢిల్లీకి ‘ఉన్నవ్‌’ కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన తదనంతరం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదు కేసులను ఉత్తరప్రదేశ్...
టాప్ స్టోరీస్

‘అయోధ్యపై 25నుండి రోజువారీ విచారణ’

sharma somaraju
న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై ఈ నెల 25వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామనీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో కూడిన రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 18లోగా...
టాప్ స్టోరీస్

విశ్రాంత న్యాయమూర్తితో కుట్ర కేసు విచారణ

sharma somaraju
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకె పట్నాయక్‌ను సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం...
టాప్ స్టోరీస్

త్రిసభ్య కమిటీ నుండి జస్టిస్ రమణ నిష్క్రమణ

sharma somaraju
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌పై మాజీ కోర్టు ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నుండి జస్టిస్ ఎన్‌వి రమణ తప్పుకున్నారు.  ముగ్గురు జడ్జీల...
టాప్ స్టోరీస్

దేశ భద్రతకు అవినీతికి లంకె పెడతారా ?

sharma somaraju
ఢిల్లీ, మార్చి 6: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ...
టాప్ స్టోరీస్

చరిత్రను మార్చలేం: సుప్రీం కోర్టు

sharma somaraju
ఢిల్లి, మార్చి 6: అయోధ్య రామ జన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై మధ్యవర్తిని నియమించే నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్...
టాప్ స్టోరీస్ న్యూస్

కొత్త భవనంలో హైకోర్టు!

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్  శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఈబిసి కోటాపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసు

sharma somaraju
ఢిల్లీ, జనవరి 25: ఈబిసి రిజర్వేషన్‌ల చట్టంపై స్టే (మధ్యంతర ఉత్తర్వులు) ఇవ్వడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కోటాను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్...