న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం చివరి రోజు విచారణ సందర్భంలో హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం నుండే కోర్టు హాలులో నాటకీయ పరిణామాలు జరిగాయి. తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది...
అమరావతి: అమరావతి కేంద్రంగా రాజధాని ఏర్పాటైన అయిదేళ్ళ తరువాత కూడా హైకోర్టు అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని మధ్య కోస్తా ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేస్తుండగా రాయలసీమ...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన తదనంతరం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదు కేసులను ఉత్తరప్రదేశ్...
న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై ఈ నెల 25వ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపడతామనీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 18లోగా...
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకె పట్నాయక్ను సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం...
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్పై మాజీ కోర్టు ఉద్యోగిని చేసిన లైంగిక ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నుండి జస్టిస్ ఎన్వి రమణ తప్పుకున్నారు. ముగ్గురు జడ్జీల...
ఢిల్లీ, మార్చి 6: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ...
ఢిల్లి, మార్చి 6: అయోధ్య రామ జన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై మధ్యవర్తిని నియమించే నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్...
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో హైకోర్టు శాశ్వత భవన భవన సముదాయాలకు ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని...