CAA: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవేళ (మంగళవారం) విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్కు మద్దతిచ్చిన నితీష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో...
గోపూజ నిర్హేతుకమైనది. దానితో పాటు హిందూ కర్మకాండలలో వాడే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, నెయ్యి, పెరుగు మిశ్రమమైన పంచగవ్యం మీద మన నమ్మకం కూడా నిర్హేతుకమైనదే. బ్రాహ్మణుడిని దైవసమానుడిగా భావించినట్టే ఆవుని...
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 71 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియస్ బొల్సొనారో హాజరయ్యారు. తొలుత...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన...
జైపూర్: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
న్యూఢిల్లీ: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై స్టే ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా చట్టాన్ని నిలుపుదల చేసేది లేదని కోర్టు స్ఫష్టం చేసింది. సిఎఎను సవాలు చేస్తూ దాఖలయిన 143...
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే...
పంజాబ్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్పద సీఏఏను రద్దు చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ...
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్కతా: ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేసేవారిని అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేశాయని బిజెపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్థులను తగలబెట్టడానికి ఆ...
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత...
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, దాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు...
మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర వాచకంలో, “భారత దేశము లోని వాతావరణ పరిస్థితిని సమశీతోష్ణ స్థితి అందురు” అని చదువుకున్నాం. అంతేకాదు- సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వేడిగానూ, శీతాకాలంలో చల్లగానూ ఉంటుందని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరపట్టిక (ఏన్ఆర్సి)కి వ్యతిరేకంగా ముస్లింలు హైదరాబాద్లో శనివారం భారీ ప్రదర్శన (మిలియన్ మార్చ్) నిర్వహించారు. ఈ ర్యాలీకి నగరంలోని పలు ప్రాంతాల...
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
కేరళ: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు....
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో: నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
హైదరాబాద్: తిరంగా ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏజెంట్గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో...
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే...
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ‘తిరంగ ర్యాలీ’కి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో గాంధీభవన్ లో పార్టీ నేతలు ‘సత్యాగ్రహ దీక్ష’కు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా,...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ రాజకీయాలు మాట్లాడవచ్చా. పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై ప్రస్తుత సైనికదళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ గురువారం చేసిన వ్యాఖ్యల కారణంగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్కతా: పౌరసత్వం సవరణ చట్టానికి నిరసనలతో హోరెత్తుతున్న పశ్చిమ బెంగాల్లో ఒక యువతి వినూత్నంగా తన నిరసన నమోదు చేసింది. జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్ధి అయిన దేబస్మిత చౌదరి, యూనివర్సిటీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్కతా పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం...
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) చెన్నై: పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ డిఎంకె నేత స్టాలిన్ సోమవారం పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా చెన్నైలో భారీ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ నేత పి. చిదంబరం కూడా ఆయనకు...
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న సందర్భంలో జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిషోర్ ఈ చట్టాల అమలు ఆపడానికి రెండు మార్గాలను సూచించారు. పౌరసత్వ సవరణ బిల్లు,...
న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ...
అమరావతి: ఎన్ఆర్సిని ఏపిలో వైసిపి ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనీ, రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనీ డిప్యూటి సిఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్ఆర్సిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉభయ తెలుగు...
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
హైదరాబాద్: సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని...
మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుతున్న ఏలికలు గాంధీని ఒక విగ్రహంగా తప్ప ఆయన సందేశాలను గాని, ఆయన ఉపదేశాలను గానీ పట్టించుకునేలా కనిపించడం లేదు. గాంధీ తన హింద్ స్వరాజ్...
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు ఓ పోలీసు చేసిన వినూత్న ప్రయత్నం ఎందరో మనసుల్ని తాకింది. వారి హృదయాల్లోని దేశభక్తిని తట్టిలేపింది. అంతే అప్పటిదాకా నినాదాలతో హోరెత్తించిన...
కర్నూలు: ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆందోళనలను గమనిస్తున్నామన్న ఆయన.. ముస్లింలకు...
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ వద్ద రామచంద్ర గుహతోపాటు మరికొంత మంది...
హైదరాబాద్: రాజ్యాంగంలోని సెక్యులర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ప్రసిద్ధ రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు గురువారం ట్యాంక్ బండ్ మీద ఉన్న మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద మౌన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు...