ఏపిలో రేషన్ కార్డుదారులకు మరో గుడ్ న్యూస్ .. ప్రజల ఆరోగ్యం కోసం మరో రెండు వస్తువుల పంపిణీకి చర్యలు
ఏపిలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందిస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తొంది. బియ్యం ఉచితంగా ఇస్తుండగా, కందిపప్పు, పంచదార నగదుపై పంపిణీ చేస్తున్నది....