తిరుపతి: చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నేత సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సైకం జయచంద్రారెడ్డి శనివారం...
కర్నూలు, మార్చి 4 : కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్గా...