సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్….ఏపీ సీఎంఓ అచ్చుతప్పును ఎత్తిచూపిన నెటిజన్ లు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం (ఇవేళ) రాత్రి...