విజయవాడలో కోర్టు భవన సముదాయాలను ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
విజయవాడలో నూతన కోర్టు భవనాల సముదాయాన్ని శనివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి...