న్యాయమూర్తుల ప్రధాన లక్ష్యం అదే కావాలి .. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సీజేఐగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు బార్ రూమ్...