Breaking: అమరావతి రాజధాని కేసులో ధర్మాసనం నుండి తప్పుకున్న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్.. వేరే బెంచ్ కు బదిలీ
Breaking: అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజధాని అమరావతి అంశానికి ప్రభుత్వం, రైతులు వేసిన పిటిషన్లకు సంబంధిచి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తి...