ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్...
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంతకు ముందు వివిధ జిల్లాల పర్యటన సందర్భంలో బాధితులు కాన్వాయ్ ని ఆపి తమ గోడును చెప్పుకోగా మానవత్వంతో వారికి ప్రభుత్వం ద్వారా...
అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి అమెరికాకు వెళ్లి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున...
అమరావతి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జూలై ఒకటి నుండి సిఎం జగన్మోహనరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిఎం క్యాంప్ కార్యాలయానికి...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంత అభివృద్ధిపై సిఆర్డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ...