NewsOrbit

Tag : cm camp office

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేక హోదా సాధన సమితి యత్నం .. నేతల అరెస్టు

sharma somaraju
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. హోదా సాధించడంలో సీఎం వైఎస్ జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ .. ఆ రోజు క్లారిటీ ఇవ్వనున్నారా..

sharma somaraju
AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 15వ తేదీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల...
తెలంగాణ‌ న్యూస్

CM Revanth Reddy: ప్రజా భవన్ గా మారిన ప్రగతి భవన్ .. ఇక సీఎం రేవంత్ అధికారిక నివాసం ఎక్కడ..?

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బేగంపేటలో ఉన్న ప్రగతి భవన్ సీఎం అధికార నివాసంగా ఉంది. రెండు టర్మ్ లుగా కేసిఆర్ ప్రగతి భవన్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ విశాఖ మకాం మార్పునకు మూహూర్తం ఫిక్స్ ..? ఎప్పుడంటే..?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం విశాఖ కు షిప్ట్ చేసి అక్కడి నుండే పరిపాలన చేయాలని ఎప్పటి నుండో భావిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని అత్యవసర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బాబూ జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

sharma somaraju
స్వాతంత్ర్యోద్యమ నే, సంస్కరణ వాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్బంగా బాబూ జగజ్జీవన్ రామ్ సేవలను సీఎం జగన్ కొనియాడారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపి పరిపాలనా రాజధాని మూహూర్తం ఫిక్స్ అయినట్లే(గా)..! ఎప్పుడంటే..?

sharma somaraju
ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: మరో సారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంతకు ముందు వివిధ జిల్లాల పర్యటన సందర్భంలో బాధితులు కాన్వాయ్ ని ఆపి తమ గోడును చెప్పుకోగా మానవత్వంతో వారికి ప్రభుత్వం ద్వారా...
టాప్ స్టోరీస్

తాడేపల్లికి చేరిన సిఎం జగన్

sharma somaraju
అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని శనివారం ఉదయం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి అమెరికాకు వెళ్లి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున...
టాప్ స్టోరీస్

1నుండి ప్రజాదర్బార్

sharma somaraju
అమరావతి: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జూలై ఒకటి నుండి సిఎం జగన్మోహనరెడ్డి  ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిఎం క్యాంప్ కార్యాలయానికి...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత అభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని ప్రాంత అభివృద్ధిపై సిఆర్‌డిఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి  మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ...