కుప్పం: టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 29 వేల వోట్ల మెజారిటీ వచ్చింది. 2014 ఎన్నికలలో వచ్చిన మెజారిటీతో పోల్చుకుంటే ఈసారి...
అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రీపోలింగ్ ప్రకటించిన అయిదు కేంద్రాలతో కలిపి ఈ రెండు కేంద్రాలలో కూడా 19వ తేదీన రీపోలింగ్...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
ఎన్నికల ముందు జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం సహజమే. సొంత పార్టీలో అవకాశం లేదనుకున్న వారు అవతలి పార్టీకి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. ఈసారి ఎన్నికల ముందు...
రెండు తెలుగు రాష్ట్రల మధ్యా ఘర్షణకు దారి తీస్తున్న డేటా చోరీ వివాదంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బుధవారం మీడియా సమావేశంలో చాలా విషయాలు...
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
అమరావతి: ముందే అభ్యర్ధులను ప్రకటించి వారిని ఎన్నికల గోదాలో దించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఆయనకు అక్కడక్కడా చిక్కులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లకు ముందే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల విజయవాడలో రగడ...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం...
హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి...
విజయవాడ, జనవరి2: హీరో శివాజీ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. చుక్కల...
అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై ఎనిమిదో...