NewsOrbit

Tag : cm chandrababu

టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
న్యూస్

‘తేడా వస్తే భారీ మూల్యం తప్పదు’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయనీ, వాటికి సమాధానాలు చెప్పాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో  మీట్ ద ప్రెస్...
టాప్ స్టోరీస్

ఈ రచ్చ ఎందుకు జరుగుతోంది?

Siva Prasad
మంగళవారం పైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు నాటి ఘర్షణలు సృష్టించిన ఉద్రిక్తత చల్లారనంటోంది. ఆరోపణలూ, ప్రత్యారోపణలే కాకుండా ప్రదర్శనలూ, పోలీసు స్టేషన్ల ముందు...
టాప్ స్టోరీస్

జగన్ వ్యూహం ఏమిటి?

Siva Prasad
  వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి పదేపదే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. తనకు తెలంగాణా సిఎంకు మధ్య సదవగాహన ఉందని ప్రత్యేకించి అనకపోయినా అందరూ అలానే అర్ధం చేసుకునేలా ఆయన ...
టాప్ స్టోరీస్

సిఎస్ పునేఠాపై బదిలీ వేటు

sharma somaraju
అమరావతి:రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం  సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. నూతన చీఫ్ సెక్రటరీగా 1982 బ్యాచ్ కు...
టాప్ స్టోరీస్

జగన్‌ వ్యూహం ఎదురు తిరుగుతుందా!?

Siva Prasad
ఎన్నికల ముంగిట కడప జిల్లా, పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య రాజకీయ రంగస్థలాన్ని వీడడం లేదు. తన బాబాయిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంపించారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆరోపిస్తున్నారు. ...
టాప్ స్టోరీస్

‘రైతులకు 8వేల సాగుసాయం, 5వేల పింఛను’

Siva Prasad
ఎట్టకేలకు జనసేన నేత పవన్ కళ్యాణ్ తన పార్టీ విజన్ ఏమిటో వివరించారు. ఎన్నికల ముంగిట రాజమండ్రిలో గురువారం జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన తన మానిఫెస్టో ప్రకటించారు. ఇన్నాళ్లూ అందరినీ తిట్టావు....
టాప్ స్టోరీస్

ఇక పొత్తు లేనట్లేనా!?

Siva Prasad
కాకినాడ సమర శంఖారావం సభలో వైఎస్ జగన్. ఈ సభలోనే ఆయన పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. photo credit: ysrcp ఎన్నికల షెడ్యూలు విడుదలయిన తర్వాత కూడా వైసిపి, జనసేన మధ్య ఎన్నికల...
టాప్ స్టోరీస్

‘వైసిపికి నిస్పృహ’

sharma somaraju
అమరావతి, మార్చి 4: వైసిపి ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసిపి నిస్పృహతో  తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందని చంద్రబాబు అన్నారు. 20ఏళ్ల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఉత్తి పుణ్యానికి ఆత్మహత్య చేసుకుంటారా?

Siva Prasad
పుట్టకోట రైతు కోటయ్య మృతి వివాదంలో నుంచి బయటపడేందుకు టిడిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే అది అంత తేలికగా కనబడడం లేదు. అధికారపక్షాన్ని ఇబ్బందిలోకి నెట్టే ఏ అవకాశాన్నీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్ న్యూస్

‘క్షమాపణ చెప్పండి’

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు, రాష్ట్రం పట్ల, ప్రాంతం పట్ల వివక్ష చూపించినప్పుడు న్యాయం కోసం పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిసి సాధికారత ఘనత మాదే’

Siva Prasad
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కాలేజి మైదానంలో ‘జయహో...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సభకు 22 పార్టీల నేతలు

Siva Prasad
అమరావతి, జనవరి 21: అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభలో 22 పార్టీల నేతలు పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీనేతలతో ఆయన టెలికాన్ఫ‌రెన్స్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో విపక్షాలు నిర్వహించిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
న్యూస్

జోరు పెంచిన మోదీ

Siva Prasad
ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం...
టాప్ స్టోరీస్

ఎపి మీడియాలో కెసిఆర్ ఫొటో ఎందుకున్నది?

Siva Prasad
నూతన సంవత్సరం మొదటిరోజు ఉదయం ఏ తెలుగు దినపత్రిక చూసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రం పలకరించింది. విద్యుత్ రంగంలో తెలంగాణ చారిత్రక విజయం అంటూ కెటిపిఎస్ ఏడవ దశ ప్రారంభం సందర్భంగా తెలంగాణ...