అమరావతి: ఏపీలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియమాకాల అంశంలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ పనితీరు, నియామకాలపై సీఎం జగన్ సమీక్ష...
అమరావతి: మీడియాపై కొరఢా జులిపించే విదంగా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం జర్నలిస్ట్ సంఘాలకు మింగుడు పడటం లేదు. మీడియాను అదుపులో పెట్టేందుకు గతంలో వై ఎస్...
అమరావతి:హైకోర్టు అమరావతిలోనే ఉండాలని కోస్తా న్యాయవాదులు కోరితే రాజధానిని రాయలసీమకు కేటాయించాలని ఆ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే హైకోర్టును రాయలసీమకు తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం, కడప,...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. సీఎం జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా హైదరాబాదు నుంచి విజయవాడ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. విజయవాడ విమానాశ్రయం వద్ద చిరంజీవికి...
అమరావతి: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐటీ జాబితాలో...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శుక్రవారం అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్ను...
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి...
విశాఖపట్నం: ఏపీలో రౌడీ ప్రభుత్వం నడుస్తోందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం విశాఖ జిల్లా పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై, పోలీస్...
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ను చిరంజీవి కోరడంతో మెగాస్టార్ కు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11...
అనంతపురం: ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంతో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనస్తాపం చెందారు. ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభించేందుకు ఈరోజు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టులో ‘అవినీతి’ జరిగిందనే ఆరోపణలపై సీబీఐతో విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను ఫిర్యాదుగా పరిగణించి.. విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య...
అమరావతి: జనసేన, టిడిపికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు మంగళవారం వైసిపిలో చేరారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టిడిపికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్...
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిపైకి వచ్చి ఎమ్మెల్యే బెదిరించి గొడవ చేసారని వెంకటాచలం ఎంపిడివో సరళ పోలీసులకు...
అమరావతి: వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని దిక్కరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు...
అమరావతి: ఉపాధి హామీ పథకం పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. నాలుగు నెలలుగా జరుగుతున్న...
అమరావతి: రాష్ట్రంలోని రైతాంగానికి రుణ మాఫీ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నాలుగు, అయిదు విడతలు ఇక లేనట్లే అని తేలింది. జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నందున టిడిపి...
అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో...
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత ఐదేళ్ల కాలంలో ఉద్యమాలు చేసి, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టం లో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ...
అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ...
అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పోలీసు అనుమతి లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ నెల 11న చలో...
శ్రీకాకుళం: కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్ 3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్తో పాటు,...
అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం...
అమరావతి: టిడిపి గేమ్ ప్లాన్ లో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్..వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆపార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ చేతిలో పవన్ కల్యాణ్ ఓ కీలుబొమ్మలా మారిపోయారని...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సంద్పించారు. ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది...
అమరావతి: అర్టిసికి సంభందించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది. మాజీ ఐపీఎస్...
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధానం కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా పలాసలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి...
అమరావతి: అధికారం కోల్పోయినా చంద్రబాబు తీరు మార్చుకోలేదనీ, దీంతో టిడిపి నేతలు విసిగిపోతున్నారనీ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం విశాఖ జిల్లాకు చెందిన అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్,...
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కాదంటే ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిలో రెండో రోజు పవన్ కల్యాణ్ పర్యటించారు. అనంతరం రాజధాని రైతులతో సమావేశమైన పవన్.. వైసిపి...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణం అంశంపై జగన్...
అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన...
అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం...
అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి తన వంతు కృషి చేస్తానని ఏపిఐఐసి చైర్మన్గా నియమితురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. సోమవారం ఏపిఐఐసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
అమరావతి: రైతులకు సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం కూడా అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రైతుల దుస్థితికి టిడిపి ప్రభుత్వం అయిదేళ్ల పాలనే కారణమని నిన్న అధికారపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్న ప్రతిపక్షం ఈ అంశంపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వినతపత్రం సమర్పించారు. వివిధ అంశాలకు...
అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన నేడు స్పందించారు....
మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...
అమరావతి: ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పాదయాత్ర గుర్తు చేసుకుంటూ ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉంటూ పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ 3648...
అమరావతి: పూర్తి ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్ ఆ విషయంలో స్పష్టత ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మాట్లాడుతూ సూచించినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టుల...
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...