NewsOrbit

Tag : cm jagan

Featured బిగ్ స్టోరీ

సుప్రీంలోనూ చుక్కెదురు..!! ఇళ్ల స్థలాల అంశంలొ హైకోర్టు ఉత్తర్వులకే సమర్ధన..!

DEVELOPING STORY
ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన...
Featured బిగ్ స్టోరీ

సీఎం..గడ్కరీ మధ్య కేశినేని కొత్త ఫిట్టింగ్..!! జగన్ ఏం చేస్తారు..!!?

DEVELOPING STORY
మంత్రుల పనిని ప్రతిపక్ష ఎంపీ చేసేసారు.. రాజకీయ ఎత్తుగడా.. వ్యక్తగత ప్రచారం కోసమా.. కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ సత్సంబంధాలు కోరుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధానికి ప్రధానితో పాటుగా కేంద్ర ప్రముఖులను ఆహ్వానించాలని ఇప్పటికే డిసైడ్...
Featured బిగ్ స్టోరీ

జగన్ కు మండింది..ఆర్కేకు మూడింది…!! నెక్స్ట్ ఇక అదే..!!

DEVELOPING STORY
  ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్..!! చర్యలకు నిర్ణయం…!! న్యాయవ్యవస్థకు.. ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా.. చట్టపరమైన అన్ని చర్యల పైనా కసరత్తు నిత్యం ఏపీ ప్రభుత్వం పైన వ్యతిరేక కధనాలు..ఆధార రహత వార్తలు ప్రచురిస్తున్న...
Featured బిగ్ స్టోరీ

ఈ నెల 27 వరకు రాజధానుల చట్టంపై స్టేటస్ కో పొడిగింపు

DEVELOPING STORY
  ఏపీలో అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన హైకోర్టు స్టేటస్ కో ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాజధానుల బిల్లులు చట్టం రూపం...
Featured బిగ్ స్టోరీ

జగన్ పై వీర్రాజు ఎటాక్ స్టార్ట్..!! కాంగ్రెస్ రాజకీయాలతో పోలుస్తూ..!!

DEVELOPING STORY
కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలా.. వరుస ట్వీట్లతో జగన్ ప్రభుత్వ నిర్ణయం పై ఫైర్ ఏపీ బీజేపీ నూతన చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం మీద ఎటాక్ మొదలుపెట్టారు. కొద్ది రోజుల...
Featured బిగ్ స్టోరీ

కేంద్రానికి జగన్ మార్క్ షాక్..!! ఇక..కోర్టులోనే..!!

DEVELOPING STORY
రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ...
Featured బిగ్ స్టోరీ

కేసీఆర్ కు జగన్ భారీ ట్విస్ట్..!! స్నేహంగానే ఉంటాం..కానీ…!!

DEVELOPING STORY
వెనుకడుగు వేసేదీ లేదు..అక్కడే తేల్చేద్దాం సీమ ఎత్తిపోతల పధకంలో ముందుకే..టెండర్లు  సిద్దం నిన్న..మొన్నటి వరకూ కలిసి మెలిసి ఉంటూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుందామని నిర్ణయించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాటర్...
Featured బిగ్ స్టోరీ

అగ్రవర్ణాల మహిళల్లో జగన్ పైన ఆక్రోశం…!!?

DEVELOPING STORY
వైయస్సార్ చేయూత వారికేనా..కారణమిదేనా అగ్రవర్ణాల మహిళల్లో పేదలు లేరా..! ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మ పధకం వైయస్సార్ చేయూత ప్రారంభించారు. ఆర్దిక సమస్యలు..కరోనా కష్టాల నడుమ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినా..ఇచ్చిన మాట కోసం...
Featured బిగ్ స్టోరీ

వైసీపీలో జనసేన విలీనం..!!??

DEVELOPING STORY
  ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా… తెర పైకి కొత్త ప్రతిపాదన..తెలంగాణలో తరహాలోనే..! ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా. జనసేన పార్టీ వైసీపీలో విలీనం కాబోతుందా. తాజాగా..జనసేన ఏకైక ఎమ్మెల్యే...
న్యూస్

‘మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం’

sharma somaraju
అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నానని తొలి నుండి చెబుతున్న వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది..ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చినట్లు స్పష్టం చేశారు....
సినిమా

చిరంజీవికి జగన్ బంగారం లాంటి వార్త

sharma somaraju
తెలుగు సినీ పరిశ్రమను లీడ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారం లాంటి వార్త అందించినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు...
న్యూస్

గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు భేష్

sharma somaraju
అమరావతి : వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేడు గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం ప్రశంసించారు....
న్యూస్

చిన్న పరిశ్రమలకు జగన్ వరాలు

sharma somaraju
అమరావతి: ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలకు గుడ్ న్యూస్ అందించారు. పరిశ్రమలకు సంబందించి ప్రభుత్వం వద్ద నుండి రావాల్సిన పాత బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా...
న్యూస్

ఏపిలో రేపటి నుండి ఆర్టీసీ సర్వీసుల పునరుద్దరణ

sharma somaraju
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్‌ సర్వీసుల పునః ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. ప్రజా రవాణా ప్రారంభానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో గురువారం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు...
న్యూస్

ఏపిలో పాఠశాలల పునః ప్రారంభం ఎప్పుడంటే…. !

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను ఆగస్టు మూడవ తేదీ ప్రారంభించాలని అధికారులకు ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్ది ఆదేశించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు మళ్లీ ఎఫ్పుడు తెరుచుకుంటాయనే స్పష్టత...
న్యూస్

సిఎం ఎస్ అంటే… 24గంటల్లో ప్రజా రవాణా పునరుద్దరణ

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో బస్సు సర్వీసుల (ప్రజా రవాణా) పునరుద్దరణకు ఆర్టీసీ సిద్ధంగా ఉందనీ, అయితే బస్సు సర్వీసులు నడిపే విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని రాష్ట్ర...
న్యూస్

రాష్ట్రంలో 49లక్షల మంది రైతులకు ‘రైతు భరోసా’ లబ్ది

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పధకం ద్వారా లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన...
న్యూస్

వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో పని చేయాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : వలస కూలీల పట్ల మానవతాదృక్పదంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు...
టాప్ స్టోరీస్

హై కోర్టుని కాదని సుప్రీంకి…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే విషయంలో విపక్షాల నుండి ఎన్ని విమర్శలు ఎదురైనా, హైకోర్టు సదరు జివోలను రద్దు చేసినా జగన్ ప్రభుత్వం ముందుకే సాగాలని నిర్ణయించుకున్నదా?...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపీలో ఎన్ని”కలకలం”…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జగన్ ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడంతో విపక్షాలు గోల ఆరంభించాయి. వాస్తవ పరిస్థితికి వస్తే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరోనా గోలలో జగన్ తిప్పిన చక్రం…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అబ్బో జగన్ వ్యూహం అదుర్స్. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో వ్యూహాత్మకంగా...
టాప్ స్టోరీస్

ఇది కరోనా తెచ్చిన ఎన్నిక కనుక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మజ్జిగ ప్యాకెట్లు.., వాటర్ ప్యాకెట్లు…, భోజనం పొట్లాలు..! అక్కడితో ఆగలేదు. బియ్యం, కందిపప్పు, చింతపండు ఇలా తోచిన ప్రతిదీ సేవలోకి వెళ్ళిపోతుంది. కరోనా సేవలో పల్లెలు తరిస్తున్నాయి. పల్లె నాయకులకు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబూ… ఇప్పుడు కూడానా!

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి మరో సారి బహిర్గతం అయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వానికి అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఇటీవల చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో అయన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కాస్త విరామం…. అయినా ఆగదులే..!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను చకచకా ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఆదిలోనే హంసపాదుగా బ్రేకులు పడుతున్నాయి. ఓ పక్క రాజధాని తరలింపు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

లేఖ పెట్టిన కాక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈసి పేరుతో కేంద్ర హోంశాఖకు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏబీ ‘ప్చ్’ ఏమి చేయలేమిక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్మోహనరెడ్డి సర్కార్ దెబ్బ ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ విషయంలో బెడిసి కొట్టినా సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు విషయంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎన్నికల సిత్తరాలు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇటు రాజకీయ పక్షాల్లో, అటు ప్రజానీకంలో ఆసక్తిని రేపుతున్నాయి. సీన్ నెం 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరణం…! కారణం..???

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చంద్రబాబు సమకాలీకుడు…! ప్రకాశం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్ను…! ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేత…! ఈ లక్షణాలున్న కరణం బలరాం పార్టీ మారారు. అంటే సాంకేతికంగా కాదు లెండి, నైతికంగా మారిపోయినట్టే....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

నాడు వారు… నేడు వీరు….!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పలు పరిణామాలు చూస్తుంటే “వో వాట్ ఏ కో ఇన్సిడెంట్”  అనక తప్పదు. ప్రధానంగా...
బిగ్ స్టోరీ

అసమర్ధ వాదనలా…? అసంబద్ధ నిర్ణయాలా…?

sharma somaraju
ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ...
టాప్ స్టోరీస్

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
టాప్ స్టోరీస్

‘విద్యుత్ రంగాన్ని లాభాల బాటలోకి తేవాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్ముతామని ముందుకు వచ్చే సోలార్, విండ్‌ పవర్ కంపెనీలను ప్రోత్సహించాలనీ, దీని వల్ల డిస్కంలకు తక్కువ ధరకే విద్యుత్‌ దొరుకుతుందనీ, తద్వారా భారం తగ్గుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి...
రాజ‌కీయాలు

సిఎం జగన్ ను జయసుధ ఎందుకు కలసిందంటే..!

sharma somaraju
అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు...
న్యూస్

ఎపిలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు

sharma somaraju
అమరావతి : ఆంద్రప్రదేశ్‌లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్‌లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్‌లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్ పిలుగా పదోన్నతులు, 12 మంది నాన్...
న్యూస్

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
రాజ‌కీయాలు

’17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు’

sharma somaraju
అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గత అయిదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ...
టాప్ స్టోరీస్

వైసీపీ, బిజెపి పొత్తు..గాలి వార్తలే!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధి నిర్వహణలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర...
టాప్ స్టోరీస్

అబ్బాబ్బబ్బా…! ఇటువంటి రాజకీయం నెవర్ బిఫోర్.., నెవర్ ఆఫ్టర్…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  సీన్- 1 : సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సహా కేంద్ర పెద్దలను కలుస్తున్నారు…! వీరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందా..? రాష్ట్ర బాగుకి...
న్యూస్

బ్రదర్ అనిల్ కు తప్పిన పెనుప్రమాదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావగారు, ప్రముఖ సువార్తకుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు కృష్ణా జిల్లాలో  పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు....
టాప్ స్టోరీస్

షాతో సీఎం జగన్ 40నిముషాలు భేటీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో  ప్రధానంగా మండలి...
రాజ‌కీయాలు

‘ఐటీ సోదాలతో ‘బాబు’ బండారం బట్టబయలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీ సోదాలతో  చంద్రబాబు అవినీతి బట్టబయలైందనీ, కాంట్రాక్ట్‌ల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్‌...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తే భారీ మూల్యం తప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేత బాబురావు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. బాబురావు...
న్యూస్

సిఎంకి సిపిఐ రామకృష్ణ లేఖ

sharma somaraju
అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని  సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

‘సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాలి’

sharma somaraju
కర్నూలు: సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లాలో...
టాప్ స్టోరీస్

ఉగాది ఇళ్ల పట్టాల పంపిణికై మోదీకి జగన్ ఆహ్వానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలో ఉగాది పండుగ నాడు చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణి చేసే కార్యక్రమానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...
న్యూస్

మార్ఫింగ్ ఫోటోపై జనసైనికుల గుస్సా!

sharma somaraju
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను కొందరు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన చేతిపై ఏపీ సీఎం టాటూను...
టాప్ స్టోరీస్

నేడు కేబినెట్ భేటీ: కీలక అంశాలపై చర్చ

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొద్ది సేపటిలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుపై మంత్రి వర్గ భేటీలో చర్చ...
టాప్ స్టోరీస్

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘సిఎం సారూ కాపు రిజర్వేషన్ కై పిఎంకు లేఖ రాయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వ పాలనా తీరును ప్రశంసిస్తూ కాపు రిజర్వేషన్ అంశంపై దృష్టి పెట్టాలని...