కేంద్రంపై మరో సారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సీఎం కేసిఆర్
రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మరో సారి నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం కేసిఆర్. మునుగోడు ప్రజాదీవెన సభలో సీఎం కేసిఆర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా కృష్ణా నదిలో...