న్యూస్జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్sarathDecember 24, 2018December 24, 2018 by sarathDecember 24, 2018December 24, 2018(న్యూస్ఆర్బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ...