హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే...
హైదరాబాద్: నల్లమలలో యూరేనియం మైనింగ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్పై కేసు కూడా నమోదైంది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కక తీవ్ర అసంతృప్తికి గురయిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. మంత్రి పదవి దక్కుతుందేమోనని గంపెడాశలతో ఎదురు చూసిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న విషయ బహిర్గతమైంది. అయితే అది వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావించేవరకూ వెళ్లిందా? అంటే అవును అని...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం...
హైదరాబాద్: తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు… యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్ను ప్రవేశపెడతారు. రెండోసారి...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించారు. మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటుదక్కింది. ఈసారి అనుభవజ్ఞులకు అవకాశం కల్పించారు. రాజ్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు ఈ మంత్రివర్గ విస్తరణ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు మరింత హీటెక్కాయి. కేసీఆర్ కేబినెట్ లో ఉండేదెవరు..? పోయేదెవరు..? కొత్తగా వచ్చేదెవరనే విషయాలు చాలా...
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేసీఆర్...
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్శింహస్వామి ఆలయంపై చెక్కిన కెసిఆర్, టిఆర్ ఎస్ చిహ్నాలను వారిలో గా తొలగించాలని బిజెపి ఫైర్ బ్రాండ్ ఎం ఎల్ ఏ రాజా...
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకార...
హైదరాబాద్: హరితహారంలో పంపిణీ చేసిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. లేని పక్షంలో సర్పంచ్లపై వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్లో విస్తృతస్థాయి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ కేంద్రంగా ఢిల్లీలో తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై సీరియస్...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు సీఎం కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్...
హైదరాబాద్ః టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్కు గత ఏడాది ఒప్పో, ఇటీవల...
హైదరాబాద్ః సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులకు పార్సిళ్ల ద్వారా వచ్చిన బాటిళ్లకు సంబంధించిన మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని...
తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా తమిళనాడు కంచిలోని శ్రీఅత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకునేందుకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలు దేరారు. కెసిఆర్ బేగంపేట నుండి రేణిగుంట విమానాశ్రయానికి...
అమరావతి: విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా సింగరేణికి చెందిన ఆంధ్రప్రదేష్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (అప్మెల్) సంస్థ వ్యవహారం అధికార...
అమరావతి: మచిలీపట్నం పోర్టు అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు కనబడుతోంది. రాష్ట్రంలోని మచిలీపట్నం పోర్టును వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తెలంగాణ సర్కార్కు అప్పగించినట్లు ఇటీవల వార్తలు...
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ జాతికి అంకితం చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహనరెడ్డితో కలిసి సిఎం కెసిఆర్ మేడిగడ్డలోని ఆరవ నెంబర్...
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం, మానవ ఇంజనీరింగ్ మేధకు మచ్చుతునక అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రశంసించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న వేళ అక్కినేని...
హైదరాబాదు: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నేత నారాయణ నేడు ఫిరాయింపుదారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించినా...
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ను ఆహ్వానించేందుకు కెసిఆర్ స్వయంగా ఇక్కడకు వచ్చారు. నేడు...
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ వైఖరిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నేడు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి కె నారాయణ...
జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రగతిని ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం సమీక్షించారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం పంప్ హౌస్ను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ చేరుకొని...
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్లో వైసిపి ఘన విజయం సాధించడంతో సినీనటుడు పోసాని కృష్ణమురళి అమీర్పేట, బేగంపేట, ఫిలింనగర్ ఆలయాల్లో స్వామివార్లకు వస్త్రాలు సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి సీఎం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్హెచ్ఆర్సి సుమోటాగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర...
హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్ఓ సంఘం సభ్యులు మాత్రం...
హైదరాబాద్: టిఆర్ఎస్కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి కారెక్కిన నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిఆర్ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో...
విజయవాడ, ఏప్రిల్ 7: ప్రశ్నించే వాడికి కులం అంటగడుతున్నారని సినీనటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కొందరు కులాజీ అని ముద్ర వేశారని శివాజీ అన్నారు. విజయవాడలో ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన...
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
వరంగల్: ప్రధాని కావాలనే కోరిక తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు. ప్రధాని ఎవరైనా ప్రజల అభీష్టం నెరవేరాలనేదే తన ఆకాంక్ష అని కేసిఆర్ చెప్పారు. మంగళవారం వరంగల్లోని అజాంజాహీ మిల్లు...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసిఆర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే...
టిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. చివరి నిమిషంలో పార్టీలో చేరి...
విజయవాడ, మార్చి, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలోనూ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని సినీనటుడు శివాజి ఆరోపించారు. విజయవాడలో శుక్రవారం ఆయన మిడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు భారీగా జరిగిన...
హైదరాబాద్ మార్చి 3 : టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని టిడిపి ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. త్వరలోనే టిడిపికి రాజీనామా చేసి అధికార టిఆర్ఎస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సండ్ర...
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేటిఆర్...
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్...
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్ఎల్ఏ బద్దం బాల్రెడ్డి కన్నుమూశారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బద్దం బాల్ రెడ్డి కొంత కాలంగా చిన్న పేగు సంబంధిత కేన్సర్తో...
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్ వద్దే...
హైదరాబాదు, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. కోల్కతాలో శనివారం జరగనున్న యునైటెడ్ ఇండియా ర్యాలీకి ఆయనను ఆహ్వనించారు. కాంగ్రెసేతర,...
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలుగా మహా కూటమి నిర్మించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా శనివారం కొల్కతాలో భారీ ర్యాలీ జరగనున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న ఈ బహిరంగసభలో కనీసం...
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసన సభాపతిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా పోచారంను ఎన్నుకోవడంతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఆయనను స్పీకర్గా...
అమరావతి, జనవరి 16: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, వైసిపి అధినేత జగన్ల మధ్య ఫెవికాల్ బంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు మిథ్య అని ఆయన...