సభలో అపశృతి .. సొమ్మసిల్లి మహిళ మృతి .. సీఎం జగన్ ఏమి చేశారంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కృష్ణాజిల్లా పెడనలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హజరైయ్యారు. అయితే...