ఉత్తరప్రదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా కొట్టిన సంఘటనలో దాదాపు 20 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 30 నుండి 50 మంది ప్రయాణికులు...
ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు ప్రగతి నిరోధకాలు అని, దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రధాన మంత్రి మోడీ...
BJP Strategy: శత్రువుకు శత్రువు మిత్రుడు ఒక సామెత. రాజకీయాల్లో ఒక్కో సారి శత్రువు (ప్రత్యర్ధి)ని నేరుగా దెబ్బతీయడం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రత్యర్ధి శత్రువును మిత్రుడు(పొత్తు)గా చేసుకుంటారు. ఇక్కడ ఇద్దరి లక్ష్యం ప్రత్యర్ధికి అధికారం...
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పది జిల్లాల్లోని 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. పూర్వాంచల్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్, బలరాంపుర్,...
UP Elections: దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంతో కీలకం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఫలితాలే బీజేపీకి 2024 జాతీయస్థాయి ఎన్నికలకు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చినా.. ఆలోచనలో...
MIM Chief Asaduddin Owaisi: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ పై కేసు నమోదు అయ్యింది. ఆయనపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతసామరస్యానికి భంగం కల్గించారనీ, కోవిడ్ నిబంధనలు...
Kalyan Singh: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ (89) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణ్ సింగ్ తుది...
Uttar Pradesh: జనాభాలో భారత్ ప్రపంచంలోనే రెండవ స్థానం అన్నది అందరికీ తెలిసిందే. క్రమంగా జనాభా పెరిగిపోతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయాలంటే ఇద్దరుకు...
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రావటంపై అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీని...
ఎంతో మంది గ్యాంగ్ స్టార్లు వస్తుంటారు. పోతుంటారు. కానీ ఎలా వచ్చారు..? ఏం చేసారు..? ఎలా పోలీసులకు దొరికారు..? ఎలా వాపోయారు అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే…! ఇదే కోవలోకి వికాస్ దూబే కూడా చేరుతారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బస్సుల రాజకీయం నడుస్తున్నది. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుకొచ్చారు. వెయ్యి బస్సులు ఏర్పాటు...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో: నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకూ ఒక్క హోంగార్డును విధుల నుండి తొలగించలేదని ఆ రాష్ట్ర హోంగార్డు మంత్రి చేతన్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని 25 వేల మంది హోంగార్డులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన పలికింది. యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. తగినంత...