NewsOrbit

Tag : cm ys jagan

న్యూస్

జగన్ తో అపోలో ఫ్యామిలీ భేటీ

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డిని అపోలో ఆస్పత్రి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి.. ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా భేటీ...
టాప్ స్టోరీస్

‘జగన్ పాలనకు 150 మార్కులు’!

Mahesh
అమరావతి: ఏపీలో సీఎం జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేస్తానని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ పాలన చాలా జనరంజకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే, పాలనలో మాత్రం...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

ఉండవల్లి మాటలు ఎవరి మనోగతం!?

sharma somaraju
అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో నేడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు వరకూ వైఎస్ జగన్‌కు మద్దతుగా మాట్లాడి టిడిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

వివాదం అవుతున్న జంబో ట్రస్టు బోర్డు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్టు నియామకాలు వివాదంగా మారే సూచనలు కనబడుతున్నాయి. బిజెపి ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టింది. టిటిడి పునరావాస కేంద్రంగా మారిందన్నది ఆ పార్టీ ప్రధాన...
టాప్ స్టోరీస్

మళ్లీ ఒకే వరలోకి రెండు కత్తులు!

sharma somaraju
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాలమైన రాయలసీమకి కూడా ఈ నానుడి వర్తిస్తోంది. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ...
టాప్ స్టోరీస్

పవన్‌పై బొత్స ధ్వజం

sharma somaraju
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బొత్సా ఆదివారం స్పందించారు. తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

అమరావతిపై వెనక్కి తగ్గని బొత్స

Mahesh
విజయనగరంః ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై  మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బాంబు పేల్చారు. రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని ప్రాంతానికి వరద ముప్పు...
టాప్ స్టోరీస్

ఓటవి ఇంకా జీర్ణం కాకపోవడానికి కారణం ఏమిటి?

Siva Prasad
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదన్న మాట ఇటీవల చాలా తరచుగా వినబడుతోంది. 2019 ఎన్నికలలో పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత అయిదేళ్లలో తాను నవ్యాంధ్రను...
టాప్ స్టోరీస్

తెరచుకున్న శ్రీశైలం గేట్లు

Siva Prasad
శ్రీశైలం: కొన్ని సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  జలాశయం పూర్తిగా నిండడంతో ఆంధ్రప్రదేశ్  జలవనరుల మంత్రి అనిల్ కుమార్ శుక్రవారం నాలుగు గేట్లు...
టాప్ స్టోరీస్

కార్మికులకు భృతి చూపండి: సిఎంకు పవన్ లేఖ  

sharma somaraju
  అమరావతి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యపై పవన్...
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
టాప్ స్టోరీస్

‘అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు’

sharma somaraju
అమరావతి: అమరావతిపై వైసిపి రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి హాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం పంపినా...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
టాప్ స్టోరీస్

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి!

Siva Prasad
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ సమస్యలపై కూడా చర్చించారు....
టాప్ స్టోరీస్

వైసిపితో ఇక యుద్ధమే!

Siva Prasad
అమరావతి:  నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన  మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది....
టాప్ స్టోరీస్

కిం కర్తవ్యం!?

Siva Prasad
అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష...
టాప్ స్టోరీస్

తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించద్దు

sharma somaraju
  అమరావతి: కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు తీసుకోవాలని జగన్ అదేశించారు. ప్రజావేదిక హాలులో...
టాప్ స్టోరీస్

జగన్‌కు కాళేశ్వరం చిక్కు!

Siva Prasad
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వెల్లివిరుస్తున్న స్నేహం మరో మైలురాయి దాటుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...
టాప్ స్టోరీస్

కొలువు తీరనున్న కొత్త శాసనసభ!

Siva Prasad
అమరావతి: ఆంద్రప్రదేశ్ శాసనసభ బుధవారం కొలువుతీరనుంది. ఫిరాయింపు శాసనసభ్యులపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా 2017లో అసెంబ్లీనే బహిష్కరించిన వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర్రి హోదాలో శాసనసభలో అడుగు పెట్టనున్నారు. నవ్యాంధ్ర మొదటి...
టాప్ స్టోరీస్

పీటముడిపడిన ప్రజావేదిక

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
టాప్ స్టోరీస్

8న క్యాబినెట్ విస్తరణ!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంపై వైసిపి ముఖ్యనేతలతో జగన్ చర్చిస్తున్నారు. తన మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకూ స్థానం కల్పించాలన్న యోచనలో...
రాజ‌కీయాలు

పించన్ జివో విడుదల

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం చేసిన సామాజిక భద్రతా పించన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నేడు తొలి జివో విడుదల చేసింది. పించన్‌ను 2250 రూపాయలకు...
న్యూస్

పాలనపై దృష్టి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. సిఎంఒలో వైఎస్ జగన్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిపిగా గౌతమ్ సవాంగ్‌ను...
టాప్ స్టోరీస్

తొలి అడుగు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....