NewsOrbit

Tag : collectors conference

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఇళ్లపట్టాల పంపిణీ జనవరి 20వ తేదీ వరకూ..

sharma somaraju
  ఏపి andhra pradeshలో గత నెల 25వ తేదీ క్రిస్టమస్, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ఇళ్ల పట్టాల (house sites)పంపిణీ ప్రారంభించిన...
టాప్ స్టోరీస్

డీజీపీ ఆందోళన

Srinivasa Rao Y
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డ్రగ్స్, సైబర్ క్రైమ్ విశాఖ జిల్లాలోనే అధికంగా ఉందని ఆయన తెలిపారు. వైట్ కాలర్ నేరాలను...
టాప్ స్టోరీస్

‘ఆ తప్పులు మళ్లీ జరగకూడదు సుమా’!

Siva Prasad
అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు ఇకమీదట జరగకూడదన్న విధానంపైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు కూడా ఆయన ఇదే అంశంపై నొక్కి...
టాప్ స్టోరీస్

లంచం అనే మాట ఇక వినిపించకూడదు

sharma somaraju
అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్‌ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే...
Right Side Videos టాప్ స్టోరీస్

ప్రజావేదికపై జగన్ సంచలన నిర్ణయం

sharma somaraju
అమరావతి:ప్రజావేదిక నిర్మాణంపై సిఎం జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ భవనాన్ని కూల్చివేయండి అని జగన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదికను నిర్మించారని జగన్ అన్నారు. ఈ రెండు రోజుల సమీక్షా...