NewsOrbit

Tag : company

ట్రెండింగ్ న్యూస్

Betavolt: ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్.. 50 సంవత్సరాల వరకు నో చార్జింగ్..!

Saranya Koduri
Betavolt: సాధారణంగా లక్ష రూపాయలు పెట్టి కొన్న ఫోన్ అయినా రెండు రోజులు కి ఒకసారి చార్జింగ్ పెట్టాలి. లేదంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫోన్ మాత్రం ఒక్కసారి ఛార్జింగ్...
న్యూస్

Free gifts: కష్టించి పనిచేసేవారికి తగిన గుర్తింపునిస్తున్న కంపెనీ! కార్లు, టూవీలర్లు, ఐఫోన్లు, ల్యాప్‌టాప్స్ బహుమానాలు!

Deepak Rajula
Free gifts: కార్పొరేట్ ఉద్యోగాలు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదేమో. ముఖ్యంగా ఆ ఉద్యోగస్తులను అడిగితే వారి మాటల్లోనే చెబుతారు ఆ సినిమా కష్టాల గురించి. మన చుట్టూ వున్న దాదాపు 99...
న్యూస్

PC Mustafa : ఆ ఇడ్లీ పిండి కంపెనీ వెనుక ఇంతా కధ ఉందా …?

Deepak Rajula
PC Mustafa : మనం టిఫిన్ లో ఎక్కువ వినే పేరు ఇడ్లి. ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయిన, ఆయిల్ ఫుడ్ వద్దు అన్నా ఫస్ట్ టిఫిన్ గుర్తొచ్చేది ‘ఇడ్లీ’. అయితే ఈ ఇడ్లీ పిండి...
ట్రెండింగ్ న్యూస్

వృద్ధుల కోసమే ఈ కంపెనీ.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు!

Teja
యుక్త వయసులో కొండలనైనా పిండి చేయగల శక్తి సామర్థ్యాలుంటాయి. కాని వృద్దాప్యం రాగానే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతారు. కాని నాటి కాలం మనుషులు వృద్దాప్యంలోనూ చాలా గట్టిగా ఉండేవారంటారు కొందరు. అదే...
న్యూస్

బొగ్గు గనులకు…నో బిడ్డింగ్..

S PATTABHI RAMBABU
  నల్ల బంగారం అదేనండి బొగ్గు గనులను ప్తైవేటికరణ చేస్తమని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టిన కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో బొగ్గు వినియోగదారులలో భారత్ రెండవది. అలానే...
న్యూస్

ఏపీ పెట్టుబడుల విషయంలో ఇది జగన్ కు బ్యాడ్ న్యూస్ లాంటిదే !

Yandamuri
విశాఖకు ఒక బోస్టన్ ఎమ్మెన్సీ కంపెనీ వచ్చిందంటూ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసిపి తెగ పోస్టింగులు పెడుతోంది. తీరా చూస్తే ఇప్పుడు విశాఖకు వచ్చిన బోస్టన్ కంపెనీ అమెరికా నుంచి కాకుండా.....
న్యూస్

నాడు జగన్.. నేడు కేసీఆర్..! సేమ్ నిర్ణయం..!

Muraliak
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిద్దరి పనితీరు దూకుడుగానే ఉంటుంది. అందుకే వీరిద్దరి పాలనలో సారూప్యం కనిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ పనితీరును జగన్ ఫాలో అవుతున్నారా.. జగన్ పనితీరును...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : కరోనా సంక్షోభంలో జగన్ డేరింగ్ స్టెప్..! వీరితో ఒప్పందం మహా మేలు

arun kanna
ఇప్పుడున్న కరోనా సంక్షోభ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి పనుల పై ఎటువంటి జాప్యం లేకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత స్థిరపరిచేందుకు మరొక కీలక ముందడుగు వేశాడు....