ఎఫ్ఆర్ఓ మృతిపై సీఎం కేసిఆర్ దిగ్భాంతి .. కీలక ఆదేశాలు జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే...