న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన నినాదం ‘అబ్ హోగా న్యాయ్’. ఈ అస్త్రంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పేదలకు కనీస...
1971లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ స్థాయిలో కొత్త ఎన్నికల వాగ్దానం బయటపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో...