తొలి రోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ .. మళ్లీ సోమవారం రావాలంటూ సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాను అయిదుగురు అధికారుల బృందం మూడు...