NewsOrbit

Tag : Congress president Rahul Gandhi

రాజ‌కీయాలు

‘వారికే బిజెపిలో పదవులు’

sarath
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే...
Right Side Videos టాప్ స్టోరీస్

‘విమానంలో ట్రబుల్..ప్రచారంలో జాప్యం’

sarath
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్...
రాజ‌కీయాలు

బిజెపికి ఉదిత్ షాక్

sarath
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ షాకిచ్చారు. బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవటంతో ఉదిత్ రాజ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ...
రాజ‌కీయాలు

‘నామినేషన్ పరిశీలన వాయిదా’

sarath
అమేఠీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని ఈ నెల 22...
టాప్ స్టోరీస్

బ్రాహ్మడివని రుజువేంటి?

Kamesh
నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్ నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..? రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక...
న్యూస్ రాజ‌కీయాలు

కేసులకోసం…డబ్బుల కోసమే జగన్ రాజీ

Siva Prasad
అమరావతి, జనవరి 24: కేసుల మాఫీ కోసం ప్రధాని  మోదీతో, డబ్బులకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్  జగన్ రాజీపడ్డారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బిజెపి కంగారు పడుతున్నట్లుంది’!

Siva Prasad
  ప్రియాంకా గాంధీ రాజకీయ ప్రవేశంతో భారతీయ జనతా పార్టీ  కాస్త కంగారుపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ అమేధీ పర్యటనలో ఉండగా బుధవారం ప్రియాంకను తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ ప్రధాన...
న్యూస్

రాహుల్‌తో రఘవీరా భేటీ

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. గురువారం...
టాప్ స్టోరీస్ న్యూస్

కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

Siva Prasad
  ఢిల్లీ, డిసెంబరు28: కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలందించిన వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 134వ ఆవిర్భావ...
టాప్ స్టోరీస్ న్యూస్

రాహుల్ వద్దకు రాజస్థాన్ పంచాయతీ

Siva Prasad
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇరువురూ కూడా సీఎం పదవి కోసం పోటీపడుతున్న నేపథ్యంలో వారి పంచాయతీ రాహుల్...