NewsOrbit

Tag : congress

న్యూస్

చరిత్రలో ఎవరూ ఇంత డేర్ చేయలేదు! రేవంత్ దిమ్మతిరిగే నిర్ణయం!!

Yandamuri
ఫామ్హౌస్ ఘటనలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పోలీసులపై ప్రతీకారం తీర్చుకోనున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులపై రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్...
న్యూస్

మోడీ పేషీ నుంచి జగన్ కు డైరెక్టుగా వార్నింగ్ పడిందా!

Yandamuri
వైసిపి ,టిడిపితో సమ దూరం పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో సొంత బలాన్ని, బలగాన్ని నిర్మించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రణాళికాబద్దంగా పావులు...
5th ఎస్టేట్

రేవంత్ రెడ్డి గతం లో చేసిన పనులు బయటకి లాగడమే తెలంగాణా అట్టుడికింది!

siddhu
ఏ రాజకీయ నాయకుడికైనా గతాన్ని దాచడం లేదా సంవత్సరాలు గడిచిపోయాయి కదా అని దానిని విస్మరించడం అసాధ్యమైన పని. ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లోకి దిగినప్పటి నుండి అతను ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎలాంటివాడు...
న్యూస్ రాజ‌కీయాలు

షాకింగ్ డిమాండ్ :  “జగన్ రాజీనామా చేయాలి” !!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతూ తనదైన శైలిలో పాలన అందిస్తున్నారు జగన్. మొదటిలో ఇసుక అడ్డంపెట్టుకుని ప్రజావ్యతిరేకత తీసుకురావాలని భావించిన పెద్దగా పని అవ్వలేదు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మధ్య ప్రదేశ్ లో బిజెపి మార్కు మార్పు…

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యప్రదేశ్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెరవెనుక రాజకీయం ఫలించబోతున్నది. అక్కడి కమలానాధ్ సర్కర్‌ కుప్పకూలడానికి నడ్డా స్కెచ్ వేశారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి....
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోకేష్‌ను కరోనా క్వారంటైన్‌లో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు...
టాప్ స్టోరీస్

‘కాంగ్రెస్ పార్టీ మూసేద్దామంటే చెప్పండి’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊహించని వైపు నుంచి దెబ్బ తగిలింది....
టాప్ స్టోరీస్

పీకే… విజేతల నీడ! 

Siva Prasad
పొలిటికల్ మిర్రర్ పోటీ ఏదైనా విజయాలు ఊరికే రావు. బోలెడన్ని శక్తియుక్తులు ప్రదర్శించాలి. శ్రమపడాలి. ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి. విజయాలన్నిటిలో రాజకీయ విజయాలంటే మరింత క్లిష్టం. శ్రమ, శక్తి కంటే యుక్తి తెలియాలి. జనం...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
టాప్ స్టోరీస్

భారీ బందోబస్త్ మధ్య ఢిల్లీలో పోలింగ్

sharma somaraju
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
టాప్ స్టోరీస్

హస్తిన సీటు… ఎవరికో ఓటు…!

sharma somaraju
పొలిటికల్ మిర్రర్  దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
టాప్ స్టోరీస్

నవభారత్ నిర్మాణమే లక్ష్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
టాప్ స్టోరీస్

కొడంగల్‌లో రేవంత్ కి మళ్లీ నిరాశే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో...
బిగ్ స్టోరీ

భీమా కోరేగావ్ కేసును కబ్జా చేసిన కేంద్రం!

Siva Prasad
భీమా కోరేగావ్ కేసులో ఖైదులో ఉన్న హక్కుల కార్యకర్తలు: పై వరుస ఎడమ నుంచి: సుధీర్ దవాలే, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్. మధ్య వరుస: షోమా సేన్, వెర్నాన్ గంజాల్వెస్, వరవర రావు....
టాప్ స్టోరీస్

 ఆప్‌పై పోరుకు అతిరధ మహారధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు...
టాప్ స్టోరీస్

‘సీఏఏ అమలు చేయాల్సిందే..కానీ’!

Mahesh
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

‘వందేమాతరాన్ని అంగీకరించకపోతే దేశంలో ఉండొద్దు’

Mahesh
గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే...
టాప్ స్టోరీస్

కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఎంపిక అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా ఏ క్షణమైనా అధిష్ఠానం ప్రకటించే...
రాజ‌కీయాలు

శైలజానాధ్‌కు ఏపి కాంగ్రెస్ పగ్గాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత,  మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం...
టాప్ స్టోరీస్

హస్తినలో ఎన్నికల పోరు.. దూకుడు మీదున్న ఆప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
టాప్ స్టోరీస్

అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుటుంబంలో చీలిక వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెంకటస్వామి కుమారులు ఇద్దరు రాజకీయంగా చెరో దారిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండే...
న్యూస్

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్...
టాప్ స్టోరీస్

జగన్ కేసు విచారణ 17కు వాయిదా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: జగన్ అక్రమార్కుల కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్‌లు అన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక కోర్టులో...
టాప్ స్టోరీస్

సార్వత్రిక సమ్మె:నేతల అరెస్టు

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు  మద్దతు తెలియజేయడంతో ప్రైవేటు...
టాప్ స్టోరీస్

జేఎన్‌యూ క్యాంపస్‌లో టెన్షన్.. టెన్షన్..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో ఉద్రిక్తత నెలకొంది. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే.  ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి...
న్యూస్

అమరావతికే కడప అఖిలపక్షం ఓటు!

sharma somaraju
కడప: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. నగరంలోని ప్రెస్ క్లబ్‌లో కడప అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు రాష్ట్ర రాజధానిగా అమరావతి...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మళ్లీ కాంగ్రెస్- టీడీపీ దోస్తీ?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు రెడీ...
టాప్ స్టోరీస్

జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా సోరెన్

Mahesh
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార...
టాప్ స్టోరీస్

‘ఒకరు దుర్యోధనుడు- మరొకరు దుశ్శాసనుడు’!

Mahesh
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
న్యూస్

మూడు రాజధానులపై కాంగ్రెస్ మాటేంటి?

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ  పార్టీ నిర్ణయం తప్ప తమకు...
రాజ‌కీయాలు

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

sharma somaraju
అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
టాప్ స్టోరీస్

‘దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఇది’!

Mahesh
న్యూఢిల్లీ: దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ శనివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ బచావ్‌’ ర్యాలీకి చేపట్టింది....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పికెతో జట్టు కట్టిన కేజ్రీవాల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు గిరాకీ పెరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌ సారధ్యంలోని  ఐప్యాక్ సంస్థ రానున్న ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో దూసుకెళ్తున్న కమలనాథులు

Mahesh
బెంగళూరు: కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల అధికార బీజేపీకి చెందిన మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.11 చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం...
టాప్ స్టోరీస్

రాజు గారి విందులో రాజకీయం ఉందా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న భారీ విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉందా...
టాప్ స్టోరీస్

అత్యాచారాలకు రాజధాని భారత్!

Mahesh
కేరళ: అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌.. ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేర‌ళ‌ పర్యటనలో భాగంగా వ‌య‌నాడ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు. భార‌త్ త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
రాజ‌కీయాలు

‘బాబుపై దాడి దుర్మార్గం’

sharma somaraju
కడప: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అమరావతి రాజధానిలో చెప్పులు వేయడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని ఆనాడే తాను చెప్పానని తులసిరెడ్డి...
టాప్ స్టోరీస్

గాడ్సే వ్యాఖ్యలపై ప్ర‌జ్ఞా వివరణ!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదే’!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...