చాలా నెలల గ్యాప్ తరవాత ఏపీ ప్రజలకి శుభవార్త చెప్పిన సిఎం జగన్ !
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో శుభవార్త చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగస్తులకి రెగ్యులర్ ఎంప్లాయిస్ తరహాలోనే సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది....