గోద్రా రైలు దహనం కేసులో 8 మంది దోషులకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఇది రీజన్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తొలుత ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించిన నలుగురుకి మాత్రం...