Corona Effect: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. దేశంలో...
AP CM YS Jagan: రాష్ట్రంలో కోవిడ్ విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని...
Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక జాగ్రత్తలు పాటిస్తున్న ముఖ్యమంత్రులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం...
Corona Effect: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్...
TTD: దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజకు కరోనా కేసులు పెరుగుతుండటంతో భయంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అదే విధంగా పుణ్యక్షేత్రాల సందర్శన, ఇతర పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల...
Corona Effect : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుండి (మార్చి 24వ తేదీ( నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ...
గత విద్యా సంవత్సరంలో కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల తరగతులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గత నెల...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల రద్దునకు అన్ని రాజకీయ పార్టీలు సానుకూలతను వ్యక్తం చేశాయని...
రాష్ట్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి లో నిర్వహించాలన్న పట్టుదలతో ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్(GHMC) ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 9 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 4.2 గా నమోదయ్యింది. ఉదయం 7 గంటలకు...
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలు అన్నిటినీ వణుకుపుటించిన మహమ్మారి. ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యల్ని చవిచూశారు. కరోనా బారినపడి కొందరు మరణిస్తే, మరికొందరు తాము ఎదురుకుంటున్న వ్యాధులకు...
కరోనా నేపథ్యంలో మధ్యలో అగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనా వ్యాాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో వాయిదా...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఈ నెల 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా...
కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. కోలుకునేందుకు చాలా నెలలు పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే దేశంలో కరోనా లాక్డౌన్ ఆరంభమైన...
అసలే కరోనా కాలం. మాస్క్ పెట్టుకుంటేనే బయట అడుగు పెట్టాల్సిన పరిస్థితి. కానీ.. మాస్క్ ను కూడా నమ్మే పరిస్థితులు లేవు ఈరోజుల్లో. మాస్క్ పెట్టుకున్నా కరోనాను అడ్డుకోలేకపోతున్నాం. ఎన్ 95 మాస్కులు కూడా...
కరోనా నేపథ్యంలో దేశంలోని స్కూళ్లే, కాలేజీలు, యూనివర్సిటీలు ప్రస్తుతం మూసి ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నిరాష్ట్రాల్లో సెప్టెంబర్ నుంచి స్కూళ్లను విడతలవారీగా తెరవనున్నారు. కాగా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు...
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తుండడంతో జనాలు మరింత ఆందోళనలకు గురవుతున్నారు. వారిలో కరోనా భయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలు కరోనా రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన...
కనులకు నీరుంటే అది ఇంకుతుంది. మనసుంటే అది జంకుతుంది. కరోనా కల్లోలం పరిచయం చేస్తున్న సంఘటనలకు గుండెలు బరువెక్కుతున్నాయి…! అసలే పేద దేశం. 27 శాతం బీదలే అని నివేదికలున్నాయి. రెక్కాడితే కానీ, డొక్కాడదు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఒక పక్క రచ్చ జరుగుతుండగా, మహారాష్ట్రలో మూడు నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా...