రైల్వే శాఖ పై మండి పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు..!!
దేశంలో అన్ లాక్ తర్వాత రైళ్లకు డిమాండ్ వారి స్థాయిలో పెరిగింది. కరోనా కారణంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రాలేకపోవడంతో దేశంలో పేద మధ్య తరగతి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం...