కనులకు నీరుంటే అది ఇంకుతుంది. మనసుంటే అది జంకుతుంది. కరోనా కల్లోలం పరిచయం చేస్తున్న సంఘటనలకు గుండెలు బరువెక్కుతున్నాయి…! అసలే పేద దేశం. 27 శాతం బీదలే అని నివేదికలున్నాయి. రెక్కాడితే కానీ, డొక్కాడదు....
వేలాది మందిని చంపేస్తుంది…! లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేస్తుంది…! కోట్లాది మందిని గడగడలాడిస్తుంది…! ఆరు వందల కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టేసుకుంది…! ఆ అంతటి భయానక లక్షణాలున్నది ఎవరో ఇప్పటికే...
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్లోనూ కనిపిస్తోంది. జైపూర్,డిల్లీ, హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తితోపాటు, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన...