(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చెన్నై : విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు కనబడటం చెన్నై విమానాశ్రయంలో కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు...
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వుహాన్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 700 మంది విద్యార్థులు వుహాన్తోపాటు హుబెయి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో చదువుకొంటున్నారు. వుహాన్లో చిక్కుకున్న...