చైనా: ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి...
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...