అమరావతి: చైనాలో విజృంభిస్తున్న ‘కరోనా వైరస్’ తాజాగా ఏపీకి వ్యాప్తించినట్లు తెలుస్తోంది. చైనా నుండి కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన ఓ యువ డాక్టర్కు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టుకొచ్చిన ‘కరోనా వైరస్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు....