దేశ ప్రజలకు కరోనా కష్ట కాలంలో మోడీ చెప్పిన సూత్రాలివే….
మంగళవారం సాయంత్రం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ఆరోసారి మాట్లాడారు. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని, ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన చెప్పారు....