విషాదాన్ని నింపిన విహార యాత్ర .. ఫోటోలు దిగుతుండగా ప్రమాదం…ఆమెరికాలో తెలుగు దంపతులు మృతి..
ప్రజల జీవనంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ సెల్ఫీ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, వాటిని స్టేటస్ లో అప్ లోడ్ చేసుకోవడం, స్నేహితులతో...