అమరావతిపై బుక్కవుతున్న ప్రభుత్వం..! జగన్ నిర్ణయమే కీలకం..!
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఇళ్ల పట్టాల...