AIIMS Chief Randeep guleria: కరోనా మరణాలపై ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక వ్యాఖ్యలు
AIIMS Chief Randeep guleria: వివిధ రాష్ట్రాలు కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ నెలలో మధ్యప్రదేశ్ లో...