COVID-19: గత నాలుగు రోజుల్లో కరోనా ప్రభావం తగ్గిందా? మోదీ ఏమన్నాడంటే…
COVID-19: భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సెకండ్ వేవ్ గత వారం రోజుల్లో తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ నాలుగు లక్షలకు మించి కేసులు దేశంలో నమోదు వస్తున్నాయి. వేల సంఖ్యలో...