టీడీపీ అధినేత చంద్రబాబుతో నిన్న హైదరాబాద్ లో జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కావడంపై వైసీపీ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు వారి భేటీపై...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. మునుగోడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు సుమారు 25వేల ఓటు...
YS Jagan: పీఆర్సీ సమస్యపై ఇటీవల ఉద్యోగుల ఆందోళన ఉవ్వెత్తున లేచింది. ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు చేశారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలోనూ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది....
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కినా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ పైకి మాత్రం సైలెంట్గానే ఉన్నారు. అంతర్గతంగా థర్డ్ ఫ్రంట్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని టాక్. కొద్ది రోజుల క్రితమే...
Somu Veerraju: తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.50లకే అమ్ముతామంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొంత మంది నాయకులకు పెద్ద సంఖ్యలో జనాలు...
AP Politics: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను ముందే చెప్పేశారు. అంటే ఇది పెద్ద ఆశ్చర్యాన్ని ఇచ్చే అంశం ఏమీ...
CPI Narayana: రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలతో టీడీపీ ఒక్కోసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం, ఆ తరువాత వేరువేరుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీీపీఐ జాతీయ...
Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేసే వరకు చేరింది. అయితే, పార్టీకి గుడ్ బై చెప్పేసిన...
CPI Narayana: ఇటీవల దేశ వ్యాప్తంగా రాజద్రోహం సెక్షన్ 124 (ఏ)పై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్ల కింద నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్ లపై పోలీసులు కేసులు...
Ys Vivekananda Reddy : సరిగ్గా 2019 ఎన్నికల ముందు మార్చి నెలలో వైఎస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే....
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా దృష్టిని ఆకర్షించడంలో టాప్లో ఉంటారనే టాక్ విశ్లషకులు , ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపించే సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను మించిన రీతిలో...
Telangana : తెలంగాణలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వెల్లువలా దాఖలు...
రాజకీయాల్లో… ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం . ఎవరికి ఎవరు ఎప్పుడు శత్రువులు/ మిత్రులు అవుతారో అంచనా వేయడం కష్టమే. అదే సమయంలో కొన్ని విమర్శలు సైతం చిత్రంగా ఉంటుంటాయి. ఇలాంటి చిత్రమైన విమర్శ...
నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు...
ఆయనో మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్కు సన్నిహితుడనే పేరున్న మంత్రి . కానీ ఆయనకు ఓ సీనియర్ నేతకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులోకి మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది....
ఏపీలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలంటే.. వైసీపీ, టీడీపీ, జనసేన అని చెప్పాలి. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తమ ఉనికి కాపాడుకుంటున్నాయి. అయితే.. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇవే పార్టీలున్నాయి. వీటికి...
ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ...
నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. కరోనా ప్రారంభంలో బూచీగా చూపి స్థానిక సంస్థల ఎన్నికలను...
టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎప్పటినుండో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర బాధ్యతలు మొత్తం అంతా కొడుకు కేటీఆర్ చేతిలోపెట్టి పట్టాభిషేకం చేయబోతున్నట్లు...
ప్రజాధనాన్ని అప్పడంలా నమిలేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సలహాదారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనకు పనేమీ ఉండదు. పేరుకు సలహాదారు.నెలకు దాదాపు నాలుగు లక్షల రూపాయల...
తెలంగాణ రాజకీయాలలో ఎప్పటినుండో సీఎం కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్ట పెట్టడం ఖాయమనే వార్తలు రావడం జరిగాయి. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి మొత్తం బాధ్యత అంతా కేటీఆర్ కి అప్పజెప్పి… జాతీయ...
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు శిరోముండనం ఘటనలో బాధితుల పట్ల వైసిపి మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన శిరోముండనం ఘటన సిగ్గుతో...
మాజీమంత్రి రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అనే పుస్తకాన్ని రచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. జరిగిన...
రాజధాని బిల్లుల ఆమోదంతో మారుతున్న సమీకరణాలు..ఏపీలో ప్రతిపక్షాలు ఊహించని నిర్ణయం వెలువడింది. ప్రతీ నిర్ణయంలో ఎదురుదెబ్బ తింటున్న సీఎం జగన్ కు ఈ బిల్లుల ఆమోదం విషయంలోనూ అదే జరుగుతుందని ప్రతిపక్షాలు అంచనా...
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కులం చుట్టూ తిరుగుతున్నాయా అన అనుమానం రాకపోదు. జగన్ రెడ్డి.. అని పవన్ సంబోధించడాన్ని వైసీపీ నేతలు సహించలేక పవన్ నాయుడు అని సంబోధించడం తెలిసిందే. సీఎం జగన్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలు తలోదారి వెతుకుంటున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి సామెతగా వామపక్ష పార్టీలో ఐక్యత కూడా అంతే తయారు అయ్యింది....
విశాఖ: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రులు, ఎంపీలను ప్రధాని మోదీ వీధి నాయకుల్లా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నం లో అల్లూరి సీతారామరాజు భవన్ నిర్మాణానికి...
అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు...
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలియజేయడంతో ప్రైవేటు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాజమండ్రి: అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ సిఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ...
కడప: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కడప జిల్లా అఖిలపక్ష కమిటీ తీర్మానించింది. నగరంలోని ప్రెస్ క్లబ్లో కడప అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు రాష్ట్ర రాజధానిగా అమరావతి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్...
తిరుపతి: రాజధాని రైతుల ఆందోళనకు వామపక్షాలు అండగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు. ఏపికి మూడు రాజధానుల వల్ల వెనుకబడిన ప్రాంతాలు...
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...
గుంటూరు: వైసిపి ప్రభుత్వం మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్...
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్ఆర్సికి వ్యతిరేకంగా...
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్కు లేఖ రాశారు. ఏపికి...
విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...