‘బిజెపి నేతల తీరుపై సిపిఐ రామకృష్ణ ఫైర్!’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తున్నా రాష్ట్రంలోని బిజెపి నాయకులు నోరు మెదపడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర...