NewsOrbit

Tag : cpi

టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

sharma somaraju
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
న్యూస్

‘అఖిలపక్షాన్ని సమావేశపర్చండి!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపికి...
రాజ‌కీయాలు

కేంద్రం ఎన్ని హామీలు ఇచ్చింది?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు కామ్రేడ్ల షాక్!

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న కామ్రేడ్లు.. తమ మద్దతును...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
టాప్ స్టోరీస్

కెసిఆర్ పంచన సిపిఐ..తగదంటున్న కార్యకర్తలు!

Siva Prasad
హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికారపక్షమైన టిఆర్ఎస్ అభ్యర్ధిని బలపరచాలన్న సిపిఐ నిర్ణయం చాలామందికి మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏం చెప్పి సిపిఐని దారికి తెచ్చుకున్నారోనని రాజకీయవర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఎమ్ఎల్‌సి...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు ఓటమి భయమా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికను అధికార...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌లో సీతారం ఏచూరి, డి.రాజా నిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్‌వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...
రాజ‌కీయాలు

సిపిఐ నూతన జాతీయ నేతగా రాజా

sharma somaraju
న్యూఢిల్లీ: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడుకు చెందిన రాజ్యసభ సభ్యుడు డి రాజా నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు నిర్వహించిన తెలంగాణకు చెందిన సురవరం సుధాకరరెడ్డి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం...
టాప్ స్టోరీస్

లెఫ్ట్ కన్నా నోటాకే ఎక్కువ వోట్లు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వామపక్షాల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ ఎన్నికలలో సిపిఐ (మార్క్సిస్టు), సిపిఐ కలిపి అయిదు మాత్రమే లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగాయి. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇంత కనిష్ట స్థాయి ఎప్పుడూ...
రాజ‌కీయాలు

‘బిజెపి ప్రజల విశ్వాసం కోల్పోయింది’

sharma somaraju
అమరావతి: యుపిఏ, ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో కెసిఆర్ లాగానే కొంత మంది అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నారని సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకరరెడ్డి అన్నారు. మంగళవారం ఒక ఎలక్ర్టానిక్ మీడియాకు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

కన్నయ్యే నాకు అండ

Kamesh
దిగ్విజయ సింగ్ వివాదాస్పద ప్రకటన మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్య బీజేపీతో పాటు ఆయన సొంత...
టాప్ స్టోరీస్

‘అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం’

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 5:  ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో జాతీయ స్థాయి రాజకీయాలకు...
న్యూస్

‘జనసేన కూటమే బెస్ట్’

sharma somaraju
గుంటూరు, మార్చి 30: అవినీతి రహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన, వామపక్ష అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని...
రాజ‌కీయాలు

సిపిఐకి మళ్లీ జనసేన ఝలక్

sharma somaraju
అమరావతి, మార్చి 25: సీట్ల పంచాయతీపై జనసేన, సిపిఐ మధ్య నెలకొన్న వివాదం గన్నవరంతో పరిష్కారం అయ్యిందనుకుంటే మళ్లీ మంగళగిరితో మెదలయ్యింది.  పొత్తులో బాగంగా  సిపిఐకి రాజధాని పరదిలోని మంగళగిరి అసెంబ్లీ సీటును జనసేన...
రాజ‌కీయాలు

గన్న’వరం’తో సరే

sharma somaraju
{ఫైల్ ఫోటో) అమరావతి, మార్చి 24: జనసేన, సిపిఐల మధ్య నెలకొన్న సీట్ల పంచాయతీ వివాదం పరిష్కారమయ్యంది. ఆదివారం సిపిఎం నేతల మధ్యవర్ధిత్వంలో సిపిఐ రాష్ట్ర నేతలు, జనసేన నేతలు నెలకొన్న వివాదంపై చర్చించారు....
రాజ‌కీయాలు

నాకిచ్చిన సీటు వేరేవాళ్లకెలా ఇస్తారు

sharma somaraju
విజయవాడ, మార్చి 24: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి చలసాని అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సిపిఐ పట్ల అవమానకరంగా వ్యవహరించారని అన్నారు....
టాప్ స్టోరీస్

పొత్తుపై పునరాలోచన?

sharma somaraju
అమరావతి, మార్చి 24 : జనసేన మిత్ర ధర్మం తప్పడంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించిన నూజివీడు అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థిని...
రాజ‌కీయాలు

సిపిఐ ఎంపి అభ్యర్థులు వీరే

sarath
అమరావతి: అనంతపురం, కడప, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో సిపిఐ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు. పోటీ చేసే స్థానాలు , అభ్యర్థులు:...
టాప్ స్టోరీస్

సిపిఐకి జనసేన ఝలక్

sharma somaraju
అమరావతి, మార్చి 20: పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఐకి కేటాయించిన అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలపడంతో ఆ పార్టీ ఖంగుతినాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనసేన, వామపక్షాల పొత్తులో భాగంగా కృష్ణాజిల్లా...
రాజ‌కీయాలు

సిపిఐ అభ్యర్థులు వీరే

sarath
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్...
టాప్ స్టోరీస్

సర్దుబాటుపై చర్చలు

sharma somaraju
విజయవాడ, మార్చి 16: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ప్రారంభం అవ్వనుండటంతో ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటును ఫైనల్ చేసేందుకు జనసేన చర్యలు చేపట్టింది. జనసేన అధినేత...
టాప్ స్టోరీస్

‘రెండు రోజుల్లో తొలి జాబితా’

sharma somaraju
అమరావతి, మార్చి 10: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో జనసేన పార్టి అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు ప్రారంభించింది. వామపక్షాలతో మాత్రమే కలిసి ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎగసిన నిరసన సెగ!

Siva Prasad
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాష్ట్రం అంతటా నిరసన సెగ ఎగసింది. మోదీ  గోబ్యాక్ నినాదాలు మిన్నంటాయి. స్వయంగా ముఖ్యమంత్రే నిరసన తెలుపాలన్న తర్వాత ఇక కార్యకర్తలు ఎందుకు ఊరుకుంటారు. ప్రత్యేక...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రం కోసం అందరూ కలుస్తారు: ఉండవల్లి

Siva Prasad
అమరావతి, జనవరి 29:  రాష్ట్ర ప్రయోజనాల కోసం వైరుధ్యాలను పక్కన పెట్టి పని చేసేందుకు అన్ని పార్టీల నేతల సంసిద్దత వ్యక్తం చేశాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్  చెప్పారు. విభజన హామీలు, కేంద్రం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘జనసేన’తో కలిసి పోరు

Siva Prasad
  విశాఖపట్నం, జనవరి25: ప్రత్యేకహోదా అంశంతోపాటుగా ప్రధాన సమస్యలపై రాజకీయ పోరాటానికి జనసేనతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వామపక్ష నేతలు ప్రకటించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో విశాఖ రుషికొండ రిసార్ట్స్‌లో జరిగిన సమావేశానికి...
న్యూస్ రాజ‌కీయాలు

సీట్ల సర్దుబాటుపై పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

sharma somaraju
విశాఖ, జనవరి 25: రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్‌తో వామపక్షాల అగ్రనేతలు బేటీ అయ్యారు. విశాఖ రుషికొండ రిసార్ట్స్‌లో శుక్రవారం వామపక్షాల నేతలతో జనసేనాని చర్చలు జరుపుతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

అప్పుల కోసం భూములు తాకట్టు

Siva Prasad
అమరావతి, జనవరి 19: రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో...
న్యూస్

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఛార్జ్‌షీట్…మోదీకి ధాంక్స్ చెప్పిన కన్నయ్య

Siva Prasad
ఢిల్లీ పోలీసులు జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్‌పై దేశద్రోహం నేరం కింద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మూడేళ్ల క్రితం ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకున్న...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో కలసి పోటీ

Siva Prasad
విశాఖపట్పం, జనవరి 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తో కలసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్...
న్యూస్ రాజ‌కీయాలు

‘కలయికకు ప్రాతిపదిక ఏమిటి?’

sarath
  ఢీల్లీ,జనవరి 1: మహా కూటమికి ఇప్పటికే బీటలు పడ్డాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను...
న్యూస్ రాజ‌కీయాలు

దీక్ష చేయాలంటే అధికారంలో ఉండాలా!

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకే అసలు ఉత్కంఠ

Siva Prasad
 తెలంగాణా శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎదురుచూస్తున్నది ఒక్క తెలంగాణా రాష్ట్ర ప్రజలే కాదు. ఆంద్రప్రదేశ్‌లో కూడా ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి యావత్ భారతం రేపు రానున్న ఐదు రాష్ట్రాల...