NewsOrbit

Tag : cpm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టీడీపీ ఆ పార్టీతో కలిస్తే ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదే – సీపీఐ జాతీయ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YSRCP: ఏపీలో పొత్తు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా నవరత్నాలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: కాంగ్రెస్ తో కటీఫ్ .. ఒంటరిగానే సీపీఎం పోటీ

sharma somaraju
Telangana Assembly Polls: కాంగ్రెస్ తో పొత్తునకు సీపీఎం కటీఫ్ చెప్పింది. ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం నిర్ణయానికి వచ్చింది. ఉభయ కమ్యూనిస్టులకు చేరో రెండు సీట్లు కేటాయింపునకు తొలుత కాంగ్రెస్ తో ఒప్పందం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRTP Vs CPM: ‘బీజేపీకి బీ టీమ్ మీది – బీఆర్ఎస్ కి బీ టీమ్ మీది’ – తమ్మినేని వర్సెస్ వైఎస్ షర్మిల కౌంటర్లు

sharma somaraju
YSRTP Vs CPM: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, నిరుద్యోగ సమస్య పై అధికార బీఆర్ఎస్ సర్కార్ పై ఉమ్మడి పోరాటం చేసేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్న వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సంఘటిత ఉద్యమం చేపట్టేందుకు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం .. వామపక్షాల మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్..?

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. మునుగోడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు సుమారు 25వేల ఓటు...
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య .. తెల్దారుపల్లిలో ఉద్రిక్తత

sharma somaraju
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్ పై...
జాతీయం న్యూస్

రాజ్యసభలో ఆందోళనలు .. 19 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju
నిన్న లోక్ సభలో నలుగురు పార్లమెంట్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా, ఈ రోజు రాజ్యసభలో విపక్షాలకు చెందిన 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్. నిరసనలతో గందరగోళం...
తెలంగాణ‌ న్యూస్

Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరు.

sharma somaraju
Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) ఇక లేరు. వయోభారంతో కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లు స్వరాజ్యం ఈ రోజు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: మోడీ.. కేసిఆర్‌ను జైలుకు పంపబోతున్నారు..? ఫ్రూఫ్ ఇదే..??

sharma somaraju
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కినా టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ పైకి మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అంతర్గతంగా థర్డ్ ఫ్రంట్ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని టాక్. కొద్ది రోజుల క్రితమే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది..!!

sharma somaraju
AP Politics: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను ముందే చెప్పేశారు. అంటే ఇది పెద్ద ఆశ్చర్యాన్ని ఇచ్చే అంశం ఏమీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Eatela Rajendar: ఆ ఒక్క‌మాట‌తో లేచి… ఈట‌ల‌పై ఫైర‌వుతున్న క‌మ్యూనిస్టు పార్టీలు

sridhar
Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరిగి ఎట్ట‌కేల‌కు పార్టీకి రాజీనామా చేసే వ‌ర‌కు చేరింది. అయితే, పార్టీకి గుడ్ బై చెప్పేసిన‌...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Amit Sha: వాళ్ల ధైర్యానికి అమిత్ షా భ‌య‌ప‌డుతున్నారా?

sridhar
Amit Sha:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్దికాలంగా ర‌చ్చ‌రచ్చ‌గా మారిన లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

West Bengal : ఆ రెండు పార్టీలు పైకే దుష్మన్ లా తిట్టుకుంటాయి.. లోపల ఒకటే నంట..??

sharma somaraju
West Bengal : పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ BJP, ఎలాగైనా అధికారాన్ని కాపాడుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ TMC వ్యూహప్రతివ్యూహలతో ముందడుగులు వేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ pm modi,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana : తెలంగాణలో ఇప్పుడు అస‌లు రాజ‌కీయ రంగు….

sridhar
Telangana : తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయం రంజుగా మారింది. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వెల్లువలా దాఖలు...
న్యూస్ రాజ‌కీయాలు

వ్యవసాయ చట్టాల రద్దుకై రాష్టపతికి అఖిలపక్ష నేతల వినతి

sharma somaraju
  నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు  చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు...
న్యూస్ రాజ‌కీయాలు

మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్రం..!!

sekhar
ఇండియాలో కరోనా వైరస్ మొట్టమొదట బయటపడిన రాష్ట్రం కేరళ. వైరస్ ప్రారంభంలో కేరళలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఒక్క కేసు రావటంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు అన్నిటిని...
Featured రాజ‌కీయాలు

స్థానిక సమరం నిమ్మగడ్డ × జగన్ మళ్ళీ మొదలు..!!

Muraliak
ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ...
రాజ‌కీయాలు

‘తాపత్రయం.. తపన’ మధ్య కొట్టుమిట్టాడుతున్న నిమ్మగడ్డ..!!

Muraliak
నెలల క్రితం ఏపీ సీఎం జగన్ కు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య జరిగిన గొడవ గురించి తెలిసిందే. కరోనా ప్రారంభంలో బూచీగా చూపి స్థానిక సంస్థల ఎన్నికలను...
న్యూస్ రాజ‌కీయాలు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డదెవరు?

sekhar
మాజీమంత్రి రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అనే పుస్తకాన్ని రచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. జరిగిన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

స్థానికంలో వామపక్షాలు తలోదారి..!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలైన సిపిఐ, సిపిఎంలు తలోదారి వెతుకుంటున్నాయి. నేతి బీరకాయలో నెయ్యి సామెతగా వామపక్ష పార్టీలో ఐక్యత కూడా అంతే తయారు అయ్యింది....
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
వ్యాఖ్య

సాంస్కృతిక విప్లవం వైపు సాగాలి!

Siva Prasad
మీడియాలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక మిత్రుడు మొన్న ఫోనులో మాట్లాడుతూ అసలు దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకింత అలజడి? అని అడిగాడు. తెలిసి అడిగాడా? తెలియక అడిగాడా? నా ఉద్దేశం తెలుసుకోవాలని అడిగాడా?...
టాప్ స్టోరీస్

సార్వత్రిక సమ్మె:నేతల అరెస్టు

sharma somaraju
( న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు  మద్దతు తెలియజేయడంతో ప్రైవేటు...
రాజ‌కీయాలు

‘రాజధానికి 1500 ఎకరాలు చాలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: రాజధానికి 1500 ఎకరాలు సరిపోతుందని సిపిఎం నేత బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనీ, అయితే అది చంద్రబాబు చెప్పిన విధంగా అవసరం లేదనీ పేర్కొన్నారు. ఆదివారం...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌కు బయలుదేరిన ఏచూరి

sharma somaraju
న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు ఏచూరికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌లో సీతారం ఏచూరి, డి.రాజా నిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్‌వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి...
టాప్ స్టోరీస్

‘పోరాటం సరదాగానే ఉంది’!

Siva Prasad
ముంబై:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు  రాహుల్ గాంధీ,  దాడులు మొదలయ్యాయనీ, తనకు ఈ పోరాటం సరదాగానే ఉందనీ...
టాప్ స్టోరీస్

లెఫ్ట్ కన్నా నోటాకే ఎక్కువ వోట్లు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వామపక్షాల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ ఎన్నికలలో సిపిఐ (మార్క్సిస్టు), సిపిఐ కలిపి అయిదు మాత్రమే లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగాయి. స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఇంత కనిష్ట స్థాయి ఎప్పుడూ...
సెటైర్ కార్నర్

చంద్రబాబుకు బీజేపీ మద్దతు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) ఢిల్లీ: దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈవీఎంల రగడపై బీజేపీ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేమి కారణంగానే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలు ఈవీఎంలు ఎలా...
టాప్ స్టోరీస్

దూరదర్శన్ పై ఈసీ మండిపాటు

Kamesh
నెలలో బీజేపీకి 160 గంటలు కాంగ్రెస్ పార్టీకి 80 గంటలే.. న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన దాదాపు నెల రోజులలో దూరదర్శన్ చానల్లో బీజేపీకి 160 గంటల ఎయిర్ టైం కవరేజి...
టాప్ స్టోరీస్

బాబు, జగన్ వలలో ప్రజలు పడొద్దు : మాయావతి

sharma somaraju
విశాఖపట్నం, ఏప్రిల్ 3:  ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. తమ కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని మాయావతి పేర్కొన్నారు. విశాఖపట్నంలో బుధవారం...
న్యూస్

‘జనసేన కూటమే బెస్ట్’

sharma somaraju
గుంటూరు, మార్చి 30: అవినీతి రహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన, వామపక్ష అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని...
రాజ‌కీయాలు

గన్న’వరం’తో సరే

sharma somaraju
{ఫైల్ ఫోటో) అమరావతి, మార్చి 24: జనసేన, సిపిఐల మధ్య నెలకొన్న సీట్ల పంచాయతీ వివాదం పరిష్కారమయ్యంది. ఆదివారం సిపిఎం నేతల మధ్యవర్ధిత్వంలో సిపిఐ రాష్ట్ర నేతలు, జనసేన నేతలు నెలకొన్న వివాదంపై చర్చించారు....
రాజ‌కీయాలు

ఆంధ్రాలో తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పోటీ

sharma somaraju
అమరావతి, మార్చి 21 : తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నేడు అందరినీ ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణంగా తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్ల పాటు సిపిఎం  ఎమ్మెల్యేగా గళం వినిపించిన సున్నం రాజయ్య...
రాజ‌కీయాలు

సిపిఎం అభ్యర్ధుల జాబితా విడుదల

sharma somaraju
అమరావతి, మార్చి 18: జనసేన పార్టీ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. సోమవారం నుండి నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం కావడంతో సిపిఎం...
టాప్ స్టోరీస్

సర్దుబాటుపై చర్చలు

sharma somaraju
విజయవాడ, మార్చి 16: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ప్రారంభం అవ్వనుండటంతో ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటును ఫైనల్ చేసేందుకు జనసేన చర్యలు చేపట్టింది. జనసేన అధినేత...
టాప్ స్టోరీస్

నేటి సాయంత్రం జనసేన తొలిజాాబితా

sharma somaraju
అమరావతి, మార్చి 11: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెల్లడించడంతో ప్రధాన పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఖరారుపై వేగం పెంచారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసిపి, జనసేన పార్టీలు పలు...
టాప్ స్టోరీస్

‘రెండు రోజుల్లో తొలి జాబితా’

sharma somaraju
అమరావతి, మార్చి 10: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో జనసేన పార్టి అభ్యర్ధుల ఎంపికపై తుది కసరత్తు ప్రారంభించింది. వామపక్షాలతో మాత్రమే కలిసి ఎన్నికల్లో పోటి చేయనున్నట్లు...
సెటైర్ కార్నర్

కమ్యూనిస్టు కార్పొరేటు

Siva Prasad
వెనకటికి సత్యహరిశ్చంద్రుడు అప్పుల బాధ నుంచి తప్పించుకోడానికి భార్యనే అమ్మకానికి పెట్టాడు. కాశీపట్నం నడివీధిలో సతీమణి చంద్రమతిని నిలబెట్టి, కాశీపుర పౌరులారా భాగ్యవంతులారా  ఈమె నా భార్య అని మనవి చేసుకున్నాడు. జవదాటి ఎరుగదు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రం కోసం అందరూ కలుస్తారు: ఉండవల్లి

Siva Prasad
అమరావతి, జనవరి 29:  రాష్ట్ర ప్రయోజనాల కోసం వైరుధ్యాలను పక్కన పెట్టి పని చేసేందుకు అన్ని పార్టీల నేతల సంసిద్దత వ్యక్తం చేశాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్  చెప్పారు. విభజన హామీలు, కేంద్రం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘జనసేన’తో కలిసి పోరు

Siva Prasad
  విశాఖపట్నం, జనవరి25: ప్రత్యేకహోదా అంశంతోపాటుగా ప్రధాన సమస్యలపై రాజకీయ పోరాటానికి జనసేనతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వామపక్ష నేతలు ప్రకటించారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో విశాఖ రుషికొండ రిసార్ట్స్‌లో జరిగిన సమావేశానికి...
న్యూస్ రాజ‌కీయాలు

సీట్ల సర్దుబాటుపై పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

sharma somaraju
విశాఖ, జనవరి 25: రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్‌తో వామపక్షాల అగ్రనేతలు బేటీ అయ్యారు. విశాఖ రుషికొండ రిసార్ట్స్‌లో శుక్రవారం వామపక్షాల నేతలతో జనసేనాని చర్చలు జరుపుతున్నారు....
న్యూస్

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో కలసి పోటీ

Siva Prasad
విశాఖపట్పం, జనవరి 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తో కలసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్...
న్యూస్ రాజ‌కీయాలు

‘కలయికకు ప్రాతిపదిక ఏమిటి?’

sarath
  ఢీల్లీ,జనవరి 1: మహా కూటమికి ఇప్పటికే బీటలు పడ్డాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను...