రోజుకు 50వేలకుపైగా కరోనా పరీక్షలు చేయాలి
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ...