బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు .. మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
తమిళనాడులో రాష్ట్రంలోని బాణాసంచా కర్మాగారంలో ప్రమాదం సంభవించి ఆయిదుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే ఏపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కడియద్దలో అదే రకమైన ప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన...