ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రియల్టర్ లకు గుడ్ న్యూస్ అందినట్లు అయ్యింది. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల నుండి 500 మీటర్ల...
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను...
ఏపి రాజధాని అమరావతి పరిధిలో జగన్ సర్కార్ మరో కీలక ప్రతిపాదన చేసింది. ఇంతకు ముందు రాజధాని పరిధిలోని 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటునకు ప్రతిపాదన చేసి గ్రామ సభలను నిర్వహించగా...
AP Cabinet: ఈ నెల 7వ తేదీన ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ బేటీ జరగనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 3వ తేదీన కేబినెట్ బేటీ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ...
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్...
IAS Transfers: ఏపిలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రిజియన్ డవలప్ మెంట్ ఏరియా (ఏఎంఆర్డీఏ) కమిషనర్ గా కె విజయ,...
AP High Court: రాజధాని అమరావతి ప్రాంత మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని రైతులకు సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మందడం గ్రామ రైతులు పిటిషన్ దాఖలు చేశారు....
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ సీ ఆర్ డీ ఏ రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. గన్నవరం...
మూడు రాజధానుల బిల్లుకు అదేవిధంగా సీఆర్డీఏ రద్దు కు గవర్నర్ నుండి అదే రీతిలో కేంద్రం నుండి సానుకూల స్పందన రావటంతో ఈ విషయంపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు వెళ్ళిన సంగతి తెలిసిందే....
గవర్నర్ కోటాలో ఉన్న మూడు రాజధానులు బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రజల అంగీకారం మేరకు చట్ట సభల్లో ఆమోదం పొందటం జరిగిందని సీఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
అమరావతిలో ఏమీ లేదు.. మొత్తం గ్రాఫిక్సేనని .. స్మశానం అని… ఎడారి అని.. విమర్శలు గుప్పించిన సీఆర్డీఏ మంత్రి బొత్స సత్యనారాయణ… వాటిని రెండు రోజుల పాటు పరిశీలించారు. ఇంకా కొంత మిగిలిపోతే.. మళ్లీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఆర్డిఏ చట్టం రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం ఉదయం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రద్దు చేయాలని పిటిషన్లో కోరారు....
అమరావతి: రాజధాని నిపుణుల కమిటీ నియామకం చెల్లదని భూములిచ్చిన రైతులు హైకోర్టను ఆశ్రయించారు. వారి పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రైతుల పక్షాన న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాధ్ వాదించారు. విచారణను ఈ నెల...
అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని సి ఆర్ డి ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రంలో అక్రమంగా నిర్మించిన బాత్ రూమ్,...
అమరావతి: కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూల్చి వేసే విషయంలో మరో 16 రోజులు వెసులుబాటు లభించింది. భవనాన్ని కూల్చివేస్తామని సిఆర్డిఎ అధికారులు ఇచ్చిన నోటీసుపై ఆ...
అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అమరావతి నిర్మాణం అంశంపై జగన్...
అమరావతి: ఉండవల్లి సమీపంలోని కృష్ణానదీ కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజావేదిక తొలగింపుతోనే అక్రమ...