YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు...
Gang Rape: జార్ఖండ్ లో అమానుష ఘటన జరిగింది. విహార యాత్రకు వచ్చిన విదేశీయురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్మాలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్పెయిన్ కు చెందిన...
Lasya Nanditha: హైదరాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య...
Hyderabad: టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ల వినియోగం పెరగడంతో ..ఆన్ లైన్ గేమ్ లు కూడా కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కష్టపడకుండా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ ఆడితే...
Road Accident: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె సమీపంలో ఈ ఉదయం ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలైయ్యారు. మరో 12...
Rajasthan Gang Rape: రాజస్థాన్ లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 23 మంది మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అంగన్ వాడీ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఇద్దరు...
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్ల మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్...
BRS MLA Patnam Narender Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై హత్యయత్నం కేసు నమోదు...
Braking: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో...
జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దీప్తి కేసులో మిస్టరీ వీడింది. దీప్తిని హత్య చేసింది ఆమె సోదరి చందనేననీ, ఆమెకు ప్రియుడు సహకరించారని పోలీసుల విచారణలో...
ఏపీలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ...
Bus Accident: Rఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, పాడేరు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది...
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. వాహనదారులు నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో...
Road Accident: ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వరంగల్లు జిల్లాలో ఇవేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్లు –...
Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు హాల్ చల్ చేశారు. ఈ ఘటనలు రైలు ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను...
Road Accident: గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్ కోట్ – అహ్మదాబాద్ జాతీయ రహరదారిపై బగోదర గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణీకులతో వెళుతున్న...
Road Accident: రాత్రంతా చర్చిలో ప్రార్ధనలు చేసి ఆటోలో ఇంటికి వెళుతుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలదండి వద్ద జాతీయ రహదారిపై జరిగింది....
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ముదిగుబ్బ లో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముదిగుబ్బ మండల కేంద్రం నుండి గుడ్డంపల్లి తండాకు వెళ్లే మార్గంలో ఈ ఘటన...
నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. హస్టల్ గదిలో చైతన్య (24) అనే మెడికో ఉరివేసుకుంది. రెండు నెలల క్రితమే చైతన్యకు వివాహం...
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్...
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక రైతు, ఎలక్ట్రీషియన్. ఓ యువకుడు ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడులో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు....
గన్ మిస్ ఫైర్ కారణంగా ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీ...
Kuppam Bomb Blasat: చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. కుప్పం కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ ఆలయం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. నాటు బాంబుతో పాటు జిలెటిన్ స్టిక్స్ కూడా...
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో దారణ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో ఈ ఘటన జరిగింది. ఆ దంపతులతో పాటు...
Road Accident: జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమైయ్యాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, అధికారులు సూచనలు చేస్తున్నా వాహన చోదకులు మాత్రం నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగ...
Srikalahasti (Tirupati): శ్రీకాళహస్తిలో విషాదం చోటుచుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. తొబ్బెంబేడు మండలంలోని ఈదులగుంటకు చెందిన శివయ్య, శివమ్మ (48)...
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్ధి అమర్నాథ్ పై స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్ కు వెళ్లి...
Gutti (Anantapur): అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో సీటు విషయంలో గొడవ తలెత్తడంతో ఇద్దరు దుండగులు ఓ ప్రయాణీకుడిని రైల్ లో నుండి తోసేశారు. ప్రయాణీకుడు రమేష్ కుమార్...
Achampeta (palnadu): అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. మాలపల్లెలోని ఓ గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో...
Breaking: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బూర్గంపాడు మండల...
Eluru: ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో యాసిడ్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె చూపు కోల్పోయినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
Vijayawada: విజయవాడ నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు సెన్సార్...
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపికి చెందిన అయిదుగురు దుర్మరణం పాలు కాగా, మరో 13 మంది గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం...
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాలువలో దూసుకువెళ్లి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే...
Crime News: కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే పోతాడు అన్న సామెత మాదిరిగా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటనలు ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి....
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం మారాయి. అతి వేగం, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మరి...
నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంతలో పడిన ఇద్దరు పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. విషయంలోకి వెళితే.. పెన్నానది రివిట్ మెంట్ వాల్...
రెండు రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య ఘటన మరువక ముందే ఢిల్లీలో మోర యువతి దారుణ హత్యకు గురైంది, ఇంటి టెర్రస్ పై రక్తపు మడుగులో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని...
Delhi Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 ఏళ్ల బాలికపై ఓ యువకుడు (20) విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి 20సార్లు పొడిచాడు. అంతటితో ఆగకుండా...
Tripurantakam (Prakasam): ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృతి చెందారు. విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33),...
Peddapuram (Kakinada): కాకినాడ జిల్లా పెద్దపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, లారీలు ఢీకొన్నాయి. ఇథనాల్ లోడ్...
Madanapalli (Annamayya): అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
Road Accident: నెల్లూరు జిల్లాలో చెన్నై – కోల్ కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని మనుబోలు బద్దెవోలు సమీపంలో ఆగి ఉన్న...
Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంభం మండలం సైదాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ పై జంట మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే పట్టాలపై తలపెట్టి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్నది...
Radha Murder Case: అనుమానంతో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. ఒక వేళ అదీ కాకపోతే కేసులో ఆ...
Road Accident: హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిన్న రోడ్డు ప్రకన నిలిపిన టిప్పర్ ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు....
Road accident: కాకినాడ జిల్లా తాళ్ళరేవు బైపాస్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మహిళా కూలీలు మృతి చెందగా మరో అయిదుగురు గాయపడ్డారు....
Visakha: మేఘాద్రిగడ్డ డామ్లో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్ (35) డామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు...
Suicide: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లిలోని తామెర చెరువులో ఈ ఘటన జరిగింది....
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో భూవివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై రెండు రోజుల...