నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా చెప్పిందే చెప్తుంది అంటారని తెలుసు కానీ ఇది వింటే మీకూ తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
చెన్నై: ఆ ఇద్దరూ గంజాయికీ, మందుకీ అలవాటు పడ్డారు. దానికి రోజూ డబ్బు కావాలి. ఖరీదైన సెల్ఫోన్లు దొంగిలించి అమ్ముకుంటే ఖర్చుకు డబ్బు దొరుకుతుందన్న ఆలోచన వచ్చింది. మరి సెల్ఫోన్లు లాక్కోవాలంటే దానికి చేతిలో...
న్యూఢిల్లీ: తుపాకితో బెదిరించి కోడలిమీద అత్యాచారానికి పాల్పడిన ఆభియోగంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నంగ్లోయి అసెంబ్లీ సీటు నుంచి మనోజ్ రెండు సార్లు ఎన్నికయ్యాడు....
మధుర (ఉత్తరప్రదేశ్): ఢిల్లీ నుంచి కోటా ప్రయాణం చేస్తున్న ఒక మహిళ, ఆమె కుమార్తెను దోపిడీ దొంగలు నడుస్తున్న రైలు నించి తోసేయడంతో ఇద్దరూ మృతి చెందారు. తమ సామాను దోపిడిని అడ్డుకుంటున్నందుకు దొంగలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక 65 ఏళ్ల మహిళ కారు వెనక డేంజర్ లైట్ పగిలి ఉంది. పోలీసు ఆపి ఆమెకు 80 డాలర్ల జరిమానా విధించాడు. అంత చిన్నదానికి 80 డాలర్లు కట్టాలా...
ఇండోర్: ఆరేళ్ల కుర్రాడి మలద్వారం గుండా అతని స్నేహితులు ఎయిర్ కంప్రెసర్తో శరీరంలోకి గాలి పంపించారు. ఆ పిల్లవాడు ప్రాణం కోల్పోయాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిందీ సంఘటన. ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ పని...
దొంగలు వదిలివెళ్లిన వాహనాలు (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎనిమిది మంది ఫెడరల్ పోలీసుల దుస్తుల్లో వచ్చారు. వారి వాహనం కూడా పోలీసు మార్కింగ్తోనే ఉంది. ఒక ట్రక్కు కూడా వెంట వచ్చింది. ఎయిర్పోర్టు కార్గో...
పట్నా బీహార్ రాష్ట్రం, శరన్ జిల్లాలో శుక్రవారం ఉదయం పశువులను అపహరిస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కొట్టి చంపారు. బనియాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. హతులు ముగ్గురూ పొరుగు గ్రామానికి చెందినవారు. ఉదయమే...
ఈ నెల పదవ తేేదీన లొంగిపోయేందుకు అంబులెన్స్లో కోర్టుకు వచ్చిన రాజగోపాల్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) హత్య కేసులో శిక్ష అనుభవించేందుకు పది రోజుల క్రితం కోర్టులో లొంగిపోయిన శరవణ భవన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్లో భూమి తగాదాకు సంబంధించి గ్రామస్థులపై విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు. సోనాభద్ర జిల్లాలోని ఉభా గ్రామంలో...
న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19 సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్లోని కథీహార్ జిల్లాకు చెందిన ఆ యువతి జూన్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దుబయ్లో నివసిస్తున్న 29 ఏళ్ల భారతీయుడు ఒకరు తల్లిని ఘోరంగా హింసించినందుకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘోరంలో వాటా ఉన్న ఆతని భార్య కూడా జైలు పాలయింది. ఆ యువకుడి...
బెంగళూరు: ఓ తండ్రి కన్నకొడుకుని స్వహస్తాలతో ఉరి తీశాడు. అతని కూతురు దానిని సెల్ఫోన్లో వీడియో తీసింది. వింటేనే భయం కలిగించే ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను...