జగన్కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు
అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘ఏపీ దిశ యాక్ట్’ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని...