టీఎస్ రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు .. సిఎం కేసిఆర్ పై పరోక్షంగా విమర్శలు సంధించిన గవర్నర్ తమిళి సై
దేశ వ్యాప్తంగా ఇవేళ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరాజన్...